రాష్ట్రంలో రూ.7వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సత్వరమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమారను బుధవారం కలిసి వినత�
బీసీల పట్ల వ్యతిరేక ధోరణిని వీడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణ య్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సూచించారు. దేశంలోని బీసీలకు 76 ఏండ్లుగా అన్యా యం జరుగుతున్నదని, ఇది ఇంకెన్నాళ్ల
నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని బీసీ రాజ్యాధికార సమితి డిమాండ్ చేసింది. అలాగే ప్రజా ఉద్యమ సంఘాలు, సివిల్ సొసైటీ నాయకులను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లోని అన్ని క్యాటగిరీల్లో కలిపి నోటిఫై చేసిన పోస్టుల్లో ఏకంగా 404 పోస్టులను ట్రిబ్ నింపలేదు. వీటిలో పలు పోస్టులకు అర్హులైన అభ్యర్థులే లేరని సమాధానమిస్తున్నది
ఎన్నికల హామీ మేరకు త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. ఎన్నికల హామీకి తాము కట్టుబడి ఉన్నామని, కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించార�
ఈ నెల 29, 30 తేదీల్లో వేలాది మంది బీసీలతో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర�
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల (చాకలి) ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (CM KCR) అన్నారు.
ముస్లిం మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వారి అభివృద్ధ్దికి కృషి చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. గురువారం సాయంత్రం �
Minister Gangula Kamalakar | కుల వృత్తులకు జీవం పోసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ కుల వృత్తుల కుటుంబాలకు లక్ష సాయం అందజేస్తున్నారని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
బీసీ వృత్తిదారులకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి వంద శాతం సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. ఇకపై న
BRS | ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్నదని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు.
ప్రభుత్వ సంస్థల్లో దుస్తులు ఉతికే పని రజకులకే కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. శనివారం నల్లగొండలోని గడియారం సెంటర్లో రజక సంఘాల సమితి రాష్ట్ర ముఖ్య సలహాదారు కొండూర�