కేంద్ర ప్రభుత్వానిది పూర్తిగా బీసీ వ్యతిరేక బడ్జెట్ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్ బీసీల ఆశలను వమ్ముచేసిందని మండిపడ్డారు.
అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా సీఎం కేసీఆర్ తెలంగాణలో సుపరిపాలన అందిస్తున్నారని, కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు అన్ని వర్గాలు సంతోషంగా జీవిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరా�
దళితులు సంపన్నులుగా ఎదగాలనే సంకల్పంతో అమలు చేస్తున్న దళితబంధు పథకం విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నది. వంటింటికే పరిమితమైన అబలకు ఈ పథకం ద్వారా కొండంత అండ లభిస్తున్నది.
కేజీ టు పీజీ మిషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంచలన మార్పులు తీసుకువచ్చింది. గురుకుల విద్యాలయాల ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నది.
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఎస్సీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, వయోజనుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హనుమకొండలో నూతనంగా నిర్మించిన దివ్యాంగుల వసతి గృ
‘విద్య లేకపోవడం అజ్ఞానానికి దారితీస్తుంది. అజ్ఞానం ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుంది. ఆర్థికలేమి సమాజంలో గుర్తింపును మాయం చేస్తుంది’.. మహాత్మా జ్యోతిబా ఫులె, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బలంగా నమ్మిన మాట
పలు ప్రాంతాలు, భాషలు, మతాలు, సంసృతి సంప్రదాయాలతో కూడి, భిన్నత్వంలో ఏకత్వం పరిఢవిల్లే భారతదేశ సమైక్యతను, రాజ్యాంగం అందించిన లౌకికవాద, సమాఖ్యవాద స్ఫూర్తిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మ
కేంద్రంపై తిరగబడితేనే సమస్యలకు పరిష్కారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కాచిగూడ, ఆగస్టు 10: బీసీలంటే బిచ్చగాళ్లు కాదని, రాజ్యాధికారంలో హక్కుదారులని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్�
పార్లమెంట్ ముట్టడిలో బీసీ సంఘాల నేతలు హైదరాబాద్/కాచిగూడ, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం బీసీ గణన చేపట్టకుంటే బీజేపీకి తగిన శాస్తి తప్పదని బీసీ సంఘాల నేతలు హెచ్చరించారు. బీసీల లెక తేల్చాలని ద�
251 రెసిడెన్షియల్స్లో 100 శాతం ఉత్తీర్ణత రాష్ట్ర సగటుకంటే అత్యధిక ఉత్తీర్ణత నమోదు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల హర్షం హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): పది తరగతి ఫలితాల్లో ప్రభుత్వ గురుకులాల విద్యార్థ�
టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి ముషీరాబాద్, మే 25: రాష్ట్రంలో కులాల మధ్య టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చిచ్చు పెడుతున్నారని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మండిపడ్డా�
కాలిబూడిదైన హాస్టల్ విద్యార్థుల దుస్తులు మంటలు ఆర్పేసిన అగ్నిమాపక సిబ్బంది.. దాదాపు రూ.35కోట్ల నష్టం కాలిబూడిదైన హాస్టళ్లకు సంబంధించిన దుస్తులు, మెటీరియల్ మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది �