251 రెసిడెన్షియల్స్లో 100 శాతం ఉత్తీర్ణత రాష్ట్ర సగటుకంటే అత్యధిక ఉత్తీర్ణత నమోదు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల హర్షం హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): పది తరగతి ఫలితాల్లో ప్రభుత్వ గురుకులాల విద్యార్థ�
టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి ముషీరాబాద్, మే 25: రాష్ట్రంలో కులాల మధ్య టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చిచ్చు పెడుతున్నారని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మండిపడ్డా�
కాలిబూడిదైన హాస్టల్ విద్యార్థుల దుస్తులు మంటలు ఆర్పేసిన అగ్నిమాపక సిబ్బంది.. దాదాపు రూ.35కోట్ల నష్టం కాలిబూడిదైన హాస్టళ్లకు సంబంధించిన దుస్తులు, మెటీరియల్ మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది �
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏండ్లు పూర్తవుతున్నప్పటికీ మెజారిటీ ప్రజలైన బీసీలు ఇప్పటికీ ఆర్థికంగా వెనుకబడే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 80కి పైగా మంత్రిత్వశాఖలు ఉన్నప్పటికీ జనాభాలో సగభాగం ఉన్న బీసీల క
ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్న తెలంగాణ బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అంతరాలు తొలగటమే నివాళి: మంత్రి ఈటల పూలే సేవలు ఎనలేనివి: మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఏప్రిల్11 (నమస్తే తెలంగాణ)/ గోల్నాక
బీసీ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య పిలుపు హాలియాలో బీసీ, ఎంబీసీల సమావేశం హాలియా, ఏప్రిల్ 10 : సాగర్ ఉప ఎన్నికల్లో పార్టీలకతీతంగా బీసీలంతా ఏకమై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను అత్యధిక మెజార్టీతో గెలిపిం�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి పథకానికి రూపకల్పన చేసింది. వెనుకబడిన వర్గాల ఆర్థిక సాధికారత కోసం ఈ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం పట్ల బహజనుల్లో హర్షా�
రాజకీయాలంటేనే విమర్శలు, ప్రతి విమర్శలు. మీ పార్టీ కన్నా మా పార్టీనే గొప్పదని పరస్పర వాదనలు తరచూ జరిగేవే. ప్రజా సంక్షేమం కోసం అధికార పార్టీ ఏ పథకం ప్రవేశపెట్టినా ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. ప్రతిపక్షాల న�
మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్గౌడ్ పిలుపుబీసీ ఉద్యోగుల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ రవీంద్రభారతి/ హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని వైద్�
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న నోముల భగత్ను అత్యధిక మెజార్టీతో గెలిపించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య తె