జరిగిన కథ : ఓరుగల్లుపై దండెత్తి వచ్చిన మహాదేవుణ్ని.. దేవగిరిదాకా తరిమితరిమి కొట్టింది రుద్రమ. దేవగిరి కోటను సర్వనాశనం చేసింది. ఆడదని చులకనగా చూస్తే.. ఫలితం ఇలా ఉంటుందని అందరికీ అర్థమయ్యేలా చాటి చెప్పింది. �
Bathukamma | రోహిణి కార్తి మొదలుతోనే వర్షాకాలం మొదలవుతుందని రైతులు అందరూ దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి నేలను సిద్ధం చేసుకున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలకు చాలామంది రైతులు విత్తనాలు వేశారు.
Bathukamma | రైతులు పొలాల్లో వేసుకున్న పంటలు ఎండిపోతున్నాయని, మరికొందరి రైతుల పంటలు వర్షాలు లేక సరిగ్గా మొలకెత్తలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ర్షాలు కురువాలని కోరుతూ రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్ర�
జరిగిన కథ : వారసత్వ పోరులో మురారి దేవుడు మరణించాడని తెలిసి ఎక్కువగా బాధపడ్డవాడు దేవగిరి మహాదేవుడు! కాకతీయ సామ్రాజ్య నాశనాన్ని నరనరానా కోరుకునే ఆగర్భశత్రువు.. మహాదేవుడు!ఏది ఏమైనా రుద్రమను తుదముట్టించాలన�
‘డబ్బుకు లోకం దాసోహం గణనాథా.. దాచాలన్నా దాగని సత్యం గణనాథా’ అనే సినిమా పాట డబ్బు కోసం మనిషి ఎంతగా దిగజారతాడో చెబుతుంది. పల్లెటూరి పామర జనంలో సైతం డబ్బు చేసే మాయలు అన్నీ ఇన్నీ కావు. పెద్ద మనుషులుగా ముసుగేసు�
తండ్రి : రామ్, నేనంటే ఎందుకు ఇష్టం నీకు.. కొడుకు : ఎందుకంటే నువ్వు నాన్నవు కదా.. ఈ మధ్య వచ్చిన ‘అనగనగా’ మూవీలో ఓ సన్నివేశం ఇది. నాన్నను ఇష్టపడటానికి, ప్రేమించడానికి కారణాలేమీ అక్కర్లేదు, జస్ట్ నాన్న అయితే చా�
జరిగిన కథ : కాకతీయ రాజధానిలో తిరుగుబాటు! సూత్రధారి మురారిదేవుడు!! తను ఎప్పుడూ చూడనిది, విననిది ఈ ముదిమి వయసులో చూస్తున్నాడు జాయసేనాపతి. తన బొందిలో ప్రాణం ఉండగా గణపతిదేవుని మాటకు ఎదురు ఎవ్వరు చెప్పినా బతకన�
జరిగిన కథ : ఏకవీరాదేవి పూజకోసం కేతకిపురానికి వెళ్లిన రుద్రమదేవిపై ముసుగు వీరుల బృందం దాడిచేసింది. అదే సమయంలో ఓరుగల్లులోనూ కలకలం రేగింది. సైన్యంలో ఓ వర్గం తిరుగుబాటు చేసిందన్న వార్త నగరంలో వ్యాపించింది. �
వ్యంగ్యం పదునైన కత్తి. రాజకీయ వ్యంగ్యం అయితే.. ఇక చెప్పేదేముంది? వ్యవస్థ మీద వ్యంగ్యాన్ని పట్టుకున్న కవి, రచయిత, కళాకారుడు ఎవరైనా ఆ కత్తిమీద సాము చెయ్యాల్సిందే. కవి కాళోజీ రచనలు నిత్యం మన వెన్నంటే ఉంటూ ఆ చు�
జరిగిన కథ : కాకతీయ రాజప్రాసాదం. ఆనాడు తన మందిరంలోనే ఉన్నాడు జాయచోడుడు. దాదాపు అర్ధరాత్రి కావస్తోంది. తల్పంపై అటూ ఇటూ దొర్లుతున్నాడు కానీ నిద్రపట్టడం లేదు. లోలోన ఏదో తెలియని ఇబ్బంది. యుద్ధవార్తలు భయపెడుతున
జరిగిన కథ : జాయచోడుడు రచించిన ‘నృత్త రత్నావళి’, ‘గీత రత్నావళి’, ‘వాద్య రత్నావళి’ అనే మూడు మహాగ్రంథాలను ఆవిష్కరించిన పర్వదినం. ఆ రోజున గణపతిదేవుడు నిండు పేరోలగాన్ని ఏర్పాటుచేసి.. పట్టమహిషి సమేతంగా సమావేశా�
జరిగిన కథ : అది కాకతీయ సామ్రాజ్య చరిత్రలోనే మహోన్నతమైన, చరిత్రాత్మకమైన రోజు. భరతముని తర్వాత సంస్కృతంలో నాట్యకళపై జాయచోడుడు రచించిన ‘నృత్త రత్నావళి’, గేయ సాహిత్యంపై రచించిన ‘గీత రత్నావళి’, వాద్య సంగీతంపై �