జరిగిన కథ : చెరసాలలో బందీగా ఉన్న మురారిదేవుణ్ని విడిపించాడు జాయచోడుడు. మూర్తీభవించిన రాజరికపు మూర్ఖత్వంలా ఉన్నాడు మురారి. మేనల్లుడితో కలిసి పాకనాడు వెళ్లిన జాయచోడుడు.. అక్కడ మురారి ఏర్పరచుకున్న రాజవ్యవ�
జరిగిన కథ : కళింగరాజుపై కాకతీయులు యుద్ధభేరి మోగించారు. యుద్ధ మంత్రాంగమంతా రుద్రమదేవి, మురారిదేవుడే పర్యవేక్షిస్తున్నారు. యుద్ధం తొలిదశలో కాకతీయులదే పైచేయిగా ఉన్నా.. మాసం గడిచేసరికి శత్రు సేనానులు రెచ్చ�
Jaya Senapathi | జరిగిన కథ : వయస్సు పడమటికి మళ్లింది. ఒంటరి జీవితం. ‘తిన్నావా తినలేదా?’ అని అడిగే వారెవ్వరూ లేరు. ఉన్నదల్లా.. పిల్లల కోసం హడావుడి పడిపోయే ఓ అమాయకురాలైన అక్క. తెలుగు రాజ్యస్థాపనమే జీవనపరమావధిగా బతికే బా�
Jaya Senapathi | జరిగిన కథ : మఠియవాడలో మురారి దేవుడు, అతని మిత్రులు చేసిన గొడవ గురించి జాయ సేనానితో చెబుతున్నాడు శుక్ర. మిత్రులను, కొందరు సైనికులు, గూఢచారులను కూడగట్టి ఆ మఠియదారుడి కుటుంబం కోసం వెదికిస్తున్నాడు ముర�
‘అలల ఊపులో తీయని తలపులు చెలరేగుతాయ’ని అన్నాడో సినీకవి. ఇలాంటి వలపులు ఎక్కడపడితే అక్కడ సుడి తిరగవు. కొలునులో నీరు నిద్దురోయినట్టే ఉండాలి. కొత్త పెండ్లి కూతురు కుదురుగా కూర్చోవడానికి గూటి పడవ కావాలి. మంచు �
రుద్రమ జాడ తెలియకపోవడంతో.. జీవితంలో ఎప్పుడూ లేనంత కలవరపాటుకు గురయ్యాడు జాయచోడుడు. చిన్నతల్లి! యుద్ధ నైపుణ్యాలు చెట్లనీడన నేర్చుకున్న లేత ఆడపిల్ల ప్రత్యక్ష యుద్ధక్షేత్రంలో ఖంగుతిన్నది. ఇది ఆయన ఊహించాడు.
మొదట్లో మా ఇంట్లో వంటకు అయ్యగారు ఉండేవారు. అయితే, మేము మిడిల్ స్కూల్కు వచ్చేసరికి అమ్మే వంట చేసేది. ఏరోజూ ఏడెనిమిది మందికి తక్కువ కాకుండా తను వండాల్సి ఉండేది. అయినా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వంటల కోస�
జరిగిన కథ : అది మువ్వ మరణించిన రోజు. ఆ విషాదాన్ని తట్టుకుంటూనే తలగడదీవి చేరాడు జాయపుడు. పృథ్వీశ్వరుడు ద్వారంవద్దే నిలిచి.. అనుమకొండ నుంచి వచ్చిన లేఖను చూపాడు.