సిద్దిపేటలో బతుకమ్మ ఉత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. గురువారం సిద్దిపేట పట్టణ శివారులోని ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల
చిగురుమామిడి మండల కేంద్రం లోని మండల పరిషత్ కార్యాల ఆవరణలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న బతుకమ్మలకు బహుమతులను అందజేశారు. ఎంపీడీవో మధుసూదన్ సూపరింటెండెంట్ ఖాజామోహిన
తొమ్మిది రోజులు బతుకమ్మకు పెట్టే ప్రసాదాల్లో నవధాన్యాలు వచ్చేట్టుగా చూడాలంటారు. అటుకుల రూపంలో బియ్యం, ముద్దపప్పులో కందులు, పెసరపప్పు నివేదిస్తారు. ఇలా సమర్పించే నైవేద్యాలు ఔషధ గుణాలు కలిగి ఆరోగ్యాన్నీ
పండుగంటే ఇంటిల్లిపాదికి సంతోషం. అందులోనూ తెలంగాణలో బతుకమ్మ పండుగంటే ఆడబిడ్డలకు సంబురమే. అయితే, ఈ సంబురమంతా గత వైభవంగా మార్చేసింది ప్రస్తుత సర్కారు. ఆరు గ్యారెంటీలంటూ, అందులో సింహభాగం మహిళలకే అంటూ ఊదరగొట
తెలంగాణ తల్లి చేతి నుంచి బతుకమ్మను తొలగించిన దుర్మార్గుడిని తరిమికొట్టే వరకు, తెలంగాణ తల్లి చేతిలో తిరిగి బతుకమ్మను పెట్టే వరకు పోరాటం ఆగొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చ�
బతుకమ్మ పర్వదినము పురస్కరించుకొని మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద మహిళా ఉద్యోగులు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయలక్ష్మి మండల సమైక్య (సే ర్ఫ్) ఆధ్వర్యంలో మహిళా సంఘాల ప్రతినిధులు, సేర
పండుగ పూట సమర్పించే ప్రతి నివేదనలో ఒక పరమార్థం ఉన్నది. బతుకమ్మ ఆట తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. పాయసాన్నప్రియా, దధ్యాన్నాసక్త హృదయా, ముద్గౌదనాసక్త చిత్తా, హరిద్రాన్నైక రసికా, గుడాన్న ప్రీతి మానసా �
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. దసరా సంబరాల్లో భాగంగా మూడో రోజు జరుపుకునే ముద్దపప