రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో పేర్లు వచ్చిన రైతుల కంటే రానివారు సగం మంది ఉన్నట్లు కనిపిస్తున్నది. దీంతో వారంతా సొసైటీలు, బ్యాంకులు, రైతువేదికల వద్దకు క్యూ కడుతున్నారు.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొత్తపేటకు చెందిన రైతు ఆంజనేయులుకు రుణమాఫీ అమలైంది. రుణమాఫీకి ప్రభుత్వం నిర్దేశించిన కటాఫ్ తేదీ గత డిసెంబర్ 9 నాటికి ఆ రైతుకు అసలు, వడ్డీ కలిపి రూ.90,879 మాఫీ అయింది.
మనలో చాలామంది క్రెడిట్ కార్డ్స్ వాడుతూంటారు. అయితే ఈ క్రెడిట్ కార్డుల్లో ఎన్ని రకాలున్నాయో.. వాటి లాభాలేంటో మీకు తెలుసా? బ్యాంకింగ్ రంగంలో ఉన్న ప్రస్తుత పోటీ వాతావరణంలో కస్టమర్లను ఆకట్టుకోవడం ఓ పెద్
కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం రోడ్డు నిర్మాణ ఖర్చు పూర్తిగా కేంద్రమే భరించనుండగా, భూసేకరణ ఖర్చులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సగం భరించాల్సి ఉంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లకున్న పరిమితిని రూ.3 కోట్లకు పెంచింది. శుక్రవారం ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర�
ఈ ఏడాది మార్చి ఆఖరుతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశీయ బ్యాంకింగ్ రంగంలో మోసాలు 46.7 శాతం పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది.
బ్యాంకు ఖాతాదారులను మోసగించేందుకు సైబర్ నేరగాళ్లు మరో కొత్త మార్గం అనుసరిస్తున్నారు. ఎస్ఎంఎస్ ఫిషింగ్(స్మిషింగ్) ద్వారా ప్రలోభపెట్టే ఎస్ఎంఎస్లను పంపించి, ముఖ్యమైన సమాచారాన్ని చెప్పాలని లేదా స�
భారతీయ బ్యాంకింగ్ రంగం ప్రమాదంలో ఉన్నదని అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ హెచ్చరించింది. పూచీకత్తు ప్రమాణాలు లోపభూయిష్టంగా ఉన్నాయన్నది.
ద్వీప దేశం క్యూబాలో నగదు సంక్షోభం ఏర్పడింది. రోజువారీ కార్యకలాపాలకు సైతం నగదు లభించకపోవడంతో ఆదివారం దేశంలోని పలు ప్రాంతాల్లో నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు పౌరులు బారులు తీరారు.
ఆర్బీఐ ఆయా రుణాల నిబంధనల్ని మారుస్తున్నది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల నుంచి పొందే వ్యక్తిగత, విద్య, వాహన తదితర రిటైల్ లోన్స్తోపాటు ఎంఎస్ఎంఈల లోన్లకు సంబంధించిన రూల్స్ ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి మారుతున�
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక సంబంధ అంశాల్లో పలు మార్పులు జరగనున్నాయి. క్రెడిట్ కార్డుల వినియోగం మొదలు జాతీయ పెన్షన్ పథకం(ఎన్పీఎస్) వరకు ఏప్రిల్లో పలు నిబ�
Banks | ఈ నెల మార్చి 31తో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియనున్నది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు యథావిధిగా పని చేయాలని చ�