జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను మండలంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. గంగాధర మండలం బూరుగుపల్లి లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, కాంగ్రెస్ పార్టీ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్�
GST Reforms | కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీలో సంస్కరణలు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబులను రెండింటికి కుదిరించింది. జీఎస్టీ సంస్కరణలు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. కేంద్రం నిర్ణయం�
Bank Holidays | కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రతి నెలా బ్యాంకు సెలవుల (Bank Holidays ) జాబితాను ముందుగానే జారీ చేస్తుంది.
సైబర్నేరాలను అడ్డుకోవడంలో బ్యాంకుల పాత్ర కూడా కీలకంగా ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు సూచించారు. బుధవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బ్యాంకు అధికారులతో సమావే�
ఇక బ్యాంకుల్లో సమర్పించిన చెక్కులు వేగంగా క్లియర్ కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అక్టోబర్ 4 నుంచి ఓ కొత్త విధానాన్ని పరిచయం చేయనున్నది మరి. దీంతో ప్రస్తుతం రెండు పనిదినాలు పడుతున్న చ
Bank Holidays | ఈ వారంలో బ్యాంకులకు వరుస సెలవులు (Bank Holidays) రానున్నాయి. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం (Independenc Day) సందర్భంగా దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు హాలిడే ఉండనుంది.
నూలు పౌర్ణమి పురస్కరించుకొని పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో గోదావరిఖనిలో మార్కండేయ రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. పద్మశాలి కుల వృత్తి చేనేత వస్త్ర తయారీ విధానంను రధయాత్రలో కళ్లకు కట్టినట్టు చూపించడం ప
రావమ్మా... మహాలక్ష్మీ రావమ్మా... అంటూ అష్ట లక్ష్మీదేవతలను మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచారు. శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పర్వదినం పురస్కరించుకొని గోదావరిఖనిలో ఆధ్యాత్మికత వెల్
ఒకేసారి లక్షలు కావాలంటే మధ్య తరగతి వాళ్లకు కష్టమే! ఎంత పొదుపు చేసినా లక్షలు దాచే పరిస్థితి ఉండదు. అందుకే బ్యాంకుల చుట్టూ తిరుగుతూ లోన్ కోసం లైన్ కడతారు. కానీ, కొందరికి మాత్రం ఇలా వెళ్తే, అలా రుణం వచ్చేస్త
జగిత్యాల జిల్లాలోని రైతులకు రుణలిచ్చేందుకు బ్యాంకులు వివిధ రకాల ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కలెక్టర్ జోక్యం చేసుకుని రైతులకు రుణాళిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి తాటిప
Rajiv Yuva Vikasam | ఇప్పట్లో రాజీవ్ యువ వికాసం పథకం రాయితీ రుణాలు ఇప్పట్లో అందేలా కనపడటం లేదు. ఈ నెల 2 న రాయితీ రుణాలు అందించాలని నిర్ణయించినా రుణాలు అందలేదు. దీంతో దరఖాస్తుదారులకు రాయితీ రుణాల కోసం ఎదురుచూపులు తప్ప�
ఇండియా-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు విచ్చలవిడిగా హల్చల్ చేస్తున్నాయి. అందులో ఏటీఎంలు మూతపడబోతున్నాయన్న వార్త ఒకటి. దీనిపై భారతీయ స్టేట్ బ్యాంక్, పంజాబ్ నేషన�
రుణగ్రహీతలకు శుభవార్త. గృహ, వాహన, వ్యక్తిగత తదితర లోన్లపై వడ్డీరేట్లు తగ్గబోతున్నాయన్న సంకేతాలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) రిజ�
సంపదను, అదృష్టాన్ని తెచ్చి పెడతాయని ప్రచారం చేస్తూ ప్రధాన బ్యాంకుల బయట తవ్విన మట్టిని ‘బ్యాంకు మన్ను’ పేరిట చైనాలోని ఆన్లైన్ షాపులు అమ్మకం సాగిస్తున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఈ వస్తువును రూ.1