బార్బడోస్లో జరుగుతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్(సీపీఏ) కాన్ఫరెన్స్ అనంతరం పర్యటనలో భా గంగా తెలంగాణ శాసనసభ బృందం ప్యారిస్లో పర్యటించింది.
రాష్ట్రంలోని ముదిరాజులు రాజకీయాలకతీతంగా ఉద్యమిస్తేనే రిజర్వేషన్, హక్కుల సాధన సాధ్యమని మెపా మెపా (ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ ) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేం�
కాంగ్రెస్ పాలనలో ఆరుగ్యారెంటీలు, హామీలు అటకెక్కాయని, ఏ ఒక్కవర్గం సంతోషంగా లేదని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. అందాల పోటీల నిర్వహణకు పైసలు ఉంటాయి కానీ, విత్తనాలు, చేప పిల్లలు ఇవ్వడానికి పైసలు ల�
సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం పాలమాకుల గ్రామంలో శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, మాజీ మంత్రి హరీష్ రావులు పండగ సాయన్న, కొరివి కృష్ణస్వామి విగ్రహాలను ఆవిష్కరించారు.
Banda Prakash | రాష్ట్రంలో సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న ముదిరాజ్ల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రణాళికతో ముందడుగు వేద్దామని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ ముదిరాజ్ పిలుపునిచ�
Banda Prakash | ఖైరతాబాద్, ఫిబ్రవరి 16 : ముదిరాజ్లు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ముదిరాజ్ అడ్వకేట్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్�
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడక, అశాస్త్రీయం, అర్థరహితం అని, అది చిత్తుకాగితంతో సమానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. 15 నుంచి నెల రోజుల్లో శాస్త్ర�
గడిచిన 50 ఏండ్లలో వీ హనుంతరావు, కే కేశవరావు, డీ శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య లాంటి తెలంగాణ బీసీ నాయకులు పీసీసీ అధ్యక్షులు అయ్యారు కానీ, ముఖ్యమంత్రి ఎందుకు కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తా�