హుస్సేన్సాగర్ తీరంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దేశానికే తలమానికంగా నిలవనున్నదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ వివరించారు.
7 నుంచి కాకతీయ వైభవ సప్తాహం సన్నాహక సమావేశంలో మంత్రి సత్యవతి హనుమకొండ, జూలై 3: కాకతీయులది ప్రజారంజకమైన పాలన అని, వారి చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాకతీయ వ�
ఎన్నిక ధ్రువీకరణపత్రం స్వీకారం హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాని�
హైదరాబాద్ : తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. బండా ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. నేటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు నామి
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు గురువారం నోటిఫికేషన్ వెలువడనున్నది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్లు స్వీకరించనున్నా�
న్యూఢిల్లీ : తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నిక నోటిఫికేషన్కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాశ్.. తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన సంగతి త
చిక్కడపల్లి : మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ అన్నారు. దేశంలో మత్స్యకారుల సంక్షేమానికి వెయ్యికోట్ల బడ్జెట్ కేటాయించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్క�
పాలకుర్తి :ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండ ప్రకాష్కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం పట్ల ముదిరాజ్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్య�
న్యూఢిల్లీ: రాజ్యాంగ సవరణ బిల్లుపై ఇవాళ రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ బండా ప్రకాశ్ ( Banda Prakash ) మాట్లాడారు. అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కోసం డిమాండ్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే రిజర్వేష�
ఎంపీ బండా ప్రకాశ్ హైదరాబా ద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ఎలాం టి ఆంక్షలు లేకుండా 18 ఏండ్లు నిండిన ప్రతి ముదిరాజ్, గంగపుత్ర యువతకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో సభ్య త్వం ఇచ్చేలా సీఎం కేసీఆర్ ఆదేశా లు ఇవ్
ఎంపీ బండా ప్రకాశ్ వెల్లడి మహబూబ్నగర్, జూలై 15: అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీ టీఆర్ఎస్ అని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ అన్నారు. గురువారం మహబూబ్నగర్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియ�
కేంద్రమంత్రిని కోరిన ఎంపీ బండా ప్రకాశ్ హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఈఎస్ఐ దవాఖానలకు కేంద్రం ఇవ్వాల్సిన నిధులను తక్షణం విడుదలచేయాలని కేంద్ర కార్మిక ఉపాధిశాఖ సహాయ మంత్రి సంతోష్కు�
అలా చేస్తే దేశ ప్రతిష్ఠకే భంగం: బండా ప్రకాశ్ హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): లాభాల్లో నడుస్తున్న అనేక ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రప్రభుత్వం ప్రైవేట్పరం చేస్తున్నదని ఎంపీ బండా ప్రకాశ్ ఆందోళన వ్యక