మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కానుతున్నారని, బీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజలు ఫిదా అవుతున్నారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బండ�
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుతో దళితులు సొంత వ్యా పారాలతో దర్జాగా బతుకుతున్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నా రు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల జరిగిన ఓ వివాహ �
రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్పూర్లో సోమ, మంగళవారాల్లో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియన్ రీజియన్ 9వ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్కు రాష్ట్రం నుంచి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేం�
గొల్లకురుమలు విద్య ద్వారానే రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిలషించారు. తెలంగాణ ప్రభుత్వం, బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమరయ్య 77వ వర్ధం�
వైద్య వృత్తిలో రాణిస్తూ ఎంతో మందికి ఆరోగ్యవంతమైన జీవితాలను ప్రసాదిస్తున్న వైద్యులు భావి వైద్య విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలవాలని రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్�
పీవీ నరసింహారావు (PV Narasimha rao) ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల అభివృద్ధి ఫలాలు మనం అనుభవిస్తున్నామని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ వాణిదేవి (MLC Vani Devi) అన్నారు. పీవీ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న�
తెలంగాణలోనే సర్వ మతాలకు సమ ప్రాధాన్యం లభిస్తున్నదని రా్రష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం అన్నారం షరీఫ్ దర్గాలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మి�
తెలంగాణ దశాబ్ది ఉత్సవం అంబరాన్నంటింది. శుక్రవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పండుగ వాతావరణంలో ప్రారంభం కాగా ఊరూవాడన సంబురం నెలకొంది. వరంగల్, హనుమకొండ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఉత్సవాలకు మండలి డిప్
అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్గా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని, దేశంలో ఎక్కడా లేని పథకాలు ఇక్కడే ఉన్నాయని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు.
స్వరాష్ట్రం అవతరించి తొమ్మిదేళ్లు పూర్తయి పదో ఏట అడుగుపెడుతున్నది. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ, నేడు దేశానికే ఆదర్శంగా నిలిచి దశాబ్ది వేడుకలకు ముస్తాబైంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ దిక
Telangana | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్రావు( Harish Rao ) మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు అని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్( Banda Prakash ) పేర్కొన్నారు. ఏపీ మంత్ర
శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా బండా ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రకాశ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్టు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్�
శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.