Harish Rao | ‘గురువు చంద్రబాబుకు తొత్తుగా మారి నీరుపారుదల రంగంలో ఉమ్మడి పాలకుల కంటే ఘోరంగా రేవంత్రెడ్డి తీవ్ర జలద్రోహం చేస్తున్నడు.. అటు గోదావరి, ఇటు కృష్ణా జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ కుట్రలను ఒక రాష్ట్ర ము
Revanth Reddyగోదావరి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతామని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. పొరుగు రాష్ర్టాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులకు పరిశీలించడం వెనుక మర్మం ఏమిటో అంతుచిక్కడం లేదు.
Banakacherla Project | ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ సమ్మతిస్తే.. బదులుగా ఏపీ ప్రాజెక్టును తెలంగాణ ఒ
బనకచర్ల ప్రాజెక్టు అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు పట్టువిడవకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. నల్లమల సాగర్ పేరుతో కొత్త అవతారం ఎత్తారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. మంతనాలు సాగిస్తున్నారు. ఇదేసమయంలో ప
కృష్ణా జలాల్లో ఏపీ జలదోపిడీ కొనసాగుతున్నది. ఈ నీటి సంవత్సరానికి సంబంధించి ఏపీ కోటా ఇప్పటికే పూర్తయింది. అయినా ఇప్పటికీ ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి జలాలను యథేచ్ఛగా మళ్లిస్తున్నది.
ఆంధ్రప్రదేశ్లో బనకచర్ల ప్రాజెక్టు నిర్మించుకుంటే తప్పేంటీటి? అని అధికార టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేసీఆర్పై దుర
Polavaram Project | పోలవరం - బనకచర్ల ( పోలవరం - నల్లమలసాగర్) ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించే ప్రయత్నం చేస్త�
బనకచర్ల ప్రాజెక్టును కట్టితీరుతామని ఒకవైపు ఏపీ సీఎం చంద్రబాబు ఢంకా బజాయించి చెప్తుంటే, మరోవైపు రేవంత్ మాత్రం ఆ ప్రాజెక్టు ఊసెత్తకుండా ప్రసంగం ముగించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాలని మరోసారి సోమవారం బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది.
రాజమండ్రి.. ఈ పేరు తెలుగువారిలో ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక భావనను కలిగిస్తుంది. ఇది తెలుగు సినిమాల ప్రభావం వల్ల కావచ్చు. కానీ, వాస్తవానికి కొబ్బరి చెట్లు, పచ్చటి పొలాలు, ప్రవహించే కాలువలు, నీళ్ల ప్రవాహాన్న�
తెలంగాణ గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ అప్పనంగా తరలించుకుపోయే యత్నాలను బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. తొలినాళ్ల నుంచి ఇప్పటివరకు ఏపీతో ఎడతెగని పోరాటం కొనసాగిస్తున్నది.