బనకచర్ల ప్రాజెక్టును నిర్మించవద్దని ‘ఆలోచనాపరుల వేదిక’లో మేధావులు డిమాండ్ చేశారు. బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, కంభంపాటి పాపారావు, అకినేని భవ�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బకనచర్ల ప్రాజెక్ట్పై పోరాటం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్టు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
‘ఏపీ నిర్మించే బనకచర్ల ప్రాజెక్టుపై కొట్లాడి తీరుతం.. ఈ బనకచర్ల బంక మాకెందుకు? గోదావరి జలాల్లో తెలంగాణ వాటాకు నష్టం రాకుండా ఎంతదాకైనా పోరాడుతం.. తెలంగాణకు దక్కాల్సిన ప్రతి నీటిచుక్క కోసం అన్ని వేదికలపైన�
ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తే.. ఆ ప్రాజెక్టుతో తరలించి నీటికి సమానంగా తెలంగాణకు కృష్ణా నదిలో నీళ్లను కేటాయించాలని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల అసోసియేషన్ (టీఆర్ఈ�
Banakacherla Project | ఏపీ ప్రభుత్వం అక్రమంగా పోలవరం నుంచి చేపడుతున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రేపు 18వ తేదీన బుధవారం నాడు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలోని నీటి పారుదల �
Harish Rao | కృష్ణా జలాల్లో జల దోపిడి జరిగినట్లుగా గోదావరి జలాలను బనకచర్ల ద్వారా ఏపీ దోపిడీ చేస్తుందని.. సీఎం రేవంత్, ఉత్తం కుమార్రెడ్డి మౌనంగా ఉంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. కేటీఆర్పై, బీఆ�
ఆంధ్రప్రదేశ్లో రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి ప్రాధాన్యమివ్వకుండా, పెండింగ్లో ఉన్న అనేక కీలక ప్రాజెక్టులను పట్టించుకోకుండా అవసరం లేని బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు ప�
ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తంచ�
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కేవలం నికరజలాల ఆధారంగా రూపొందించిన ప్రాజెక్టులకే కేంద్రం అనుమతులు ఇస్తున్నది. అదే శాస్త్రీయత. కానీ బనకచర్ల విషయంలో మాత్రం చంద్రబాబు సూత్రీకరిస్తున్న వృథాజలాల ఆధారంగా కేంద్రం
బనకచర్ల ద్వారా 200 టీఎంసీల కృష్ణా నీటిని తరలించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తుంటే, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. బనకచర్ల ద్వా�
బనకచర్ల నుంచి మన నీటిని ఏపీ ఎత్తుకుపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి చూస్తూ నిలబడ్డారంటూ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత (Kavitha) మండిపడ్డారు. తెలంగాణ హితం కోరితే చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానిక�
రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి చొరవ తీసుకొని అనుమతులు ఇప్పించి, తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని మాజీ మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం కేంద్రమంత్రికి �