ఏపీ జలదోపిడీ, గోదావరి నదీజలాల్లో తెలంగాణ వాటా, బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థులకు వివరిస్తామని సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్వీ జిల్లా �
ఇచ్చంపల్లి ప్రాజెక్టు మళ్లీ తెరమీదకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై కసరత్తును ప్రారంభించింది. సర్వే చేయించేందుకు సిద్ధమవుతున్నది. అయితే ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును త�
బనకచర్ల అంశంలో సీఎం రేవంత్రెడ్డి తీరుపై కాంగ్రెస్ సీనియర్లు రగిలిపోతున్నారు. నమ్మించి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్రెడ్డి రహస్య ఎజెండాతో, సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీని బ
రాబోయే రోజుల్లో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి తీసుకుని బనకచర్ల ప్రాజెక్టు కట్టి తీరుతామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టంచేశారు. విశాఖపట్నంలో శుక్రవారం ఆయన మీడియాతో �
దేశ రాజధాని అయిన ఢిల్లీలో కేంద్ర జల్శక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంపై వెల్లువెత్తిన విమర్శలపై రేవంత్ రెడ్డి వివరణ ఇస్తూ.... ‘బనకచర్ల ప్రాజెక్�
సీఎంల భేటీలో బనకచర్ల అంశం ఎజెండాలో ఉన్నదా? లేదా? బనకచర్ల కమిటీ పడిందా? లేదా? ఆంధ్రా మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పింది నిజమా? కాదా? కమిటీ వేసినట్టు ఆల్ ఇండియా రేడియో చెప్పింది నిజమా? అబద్ధమా? చెప్పాలని మాజ�
‘నాడైనా నేడైనా బీఆర్ఎస్కు పదవులు తృణప్రాయం.. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం’ అని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. సరిగ్గా 20 ఏండ్ల క్రితం 2005, జూలై 4న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం,
‘వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టు..’ ఈ సామెత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుంది. గతంలో తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు చేసి అడ్డుకోవా�
ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హకులకు మరణశాసనం రాసింది రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమని, అసలు 299 టీఎంసీల వాటా అనే రాచపుండును పుట్టించిందే ఆ పార్టీ అని మాజీ మంత్రి హరీశ్రావు కుండబద్దల
Banakacherla | పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై భారీగా అభ్యంతరాలున్నాయని పేర్కొంది. అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్
Banakacherla | బనకచర్ల ప్రాజెక్టు వివాదంపై త్వరలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలతో భేటీకి సన్నాహాలు చేస్తున్నది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమ