Man Slits Wife Throat | భార్యతో రాజీ కోసం ఒక వ్యక్తి ప్రయత్నించాడు. 175 కిలోమీటర్లు ప్రయాణించి ఆమె వద్దకు చేరుకున్నారు. అయితే వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన అతడు బహిరంగంగా ఆమె గొంతు కోశాడు.
‘నీవు ఇక్కడ చదువు కొనసాగించాలంటే నాకు లైంగిక ప్రయోజనాలు కల్పించాల్సిందే ’ అని డిమాండ్ చేస్తూ వేధించడమే కాక, అలా చేయకపోతే నీ భవిష్యత్తును నాశనం చేస్తానంటూ విభాగాధిపతి (HOD) అధ్యాపకుడు చేస్తున్న వేధింపులు
Road accident | ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ను తప్పించబోయి ప్యాసింజర్ బస్సు (Passenger Bus) మురుగు కాల్వలో పడిన ఘటనలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఒడిశా రాష్ట్రం (Odisha state) బాలాసోర్ జిల్లా (Balasore district) లోని నునియాజోడి బ్రిడ్జి (Nuniajod
తీవ్ర విషాదాన్ని నింపిన ఒడిశా రైలు ప్రమాద ఘటనలో తొలి అరెస్టు జరిగింది. రైల్వేకు చెందిన ముగ్గురు ఉద్యోగులను సీబీఐ అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (సిగ్నల్) అరుణ్కుమార్
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంపై (Odisha Train Accident ) విచారణ జరుపుతున్న సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం బాలాసోర్ లోని సోరో సెక్షన్ సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ ఇంటికి సీలు వేశారు.
Odisha Train Accident | ఒడిశా బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదం యావత్ భారతదేశాన్ని షాక్కు గురి చేసింది. ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతూనే ఉంది. ఈ ఘటనపై ఓ వైపు రైల్వేశాఖ బృందంతో పాటు సీబీఐ �
Goods train catches fire | ఒక గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి (Goods train catches fire). ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశాలోని బాలాసోర్కు బొగ్గు రవాణా చేస్తున్న గూడ్స్ రైలు శనివారం ఉదయం రూప్సా �
WTC Final 2023 : ఓవల్ స్టేడియం(Oval)లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final ) మ్యాచ్కు ముందు భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాడ్జీలతో కనిపించారు. వీళ్లు ఇలా కనిపించడానికి ఓ కారణం ఉంది. అదేంట�
Odisha Train Accident | ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మంగళవారం కేసు నమోదు చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ, ఒడిశా ప్రభుత్వం సూచనల మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ తెల�
Odisha Train Tragedy | ఇటీవల ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై రిలయన్స్ ఫౌండేషన్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాలాసోర్ రైలు ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పోయిన వారికి రిలయన్స్ ఫౌండేషన్ తరఫున ఆ సంస్థ