Odisha Train Accident | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైళ్లు ఒకదానినొకటి ఢీకొనడంతో ఇప్పటివరకు 233 మంది మరణించారు. మరో 900 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో తెలంగాణ, ఏపీకి చెందినవాళ్లు కూడా ఉన్నార
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సాన�
odisha train accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనకు చెందిన తీవ్రతను ఈ వీడియోల్లో అంచనా వేయవచ్చు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి తీసిన ఏరియల్స్ వ్యూవ్ వీడియోలు ఆ ప్రమాద స్థాయిని చూపుతున్నాయి. ఒడిశా రైలు ప్రమాదం
ఒడిశాలోని (Odisha) బాలాసోర్ (Balasore) సమీపంలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో (Train accident) మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మరణించారు. మరో 900 మందికిపైగా గాయపడ్డారు.
Odisha : భువనేశ్వర్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటనలో గాయపడిన 300మందిలో 39 మందికి పైగా మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వాళ్లలో మరికొందర�
Odisha | భువనేశ్వర్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బహనాగ స్టేషన్లో ఆగివున్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్షతగాత
Viral News | ఆధునిక పరిజ్ఞానం ఎంతగా అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. ప్రజలకు మూఢనమ్మకాలు వదలడం లేదు. ఒడిశాలోని (Odisha) బాలాసోర్ (Balasore) జిల్లాలో దుష్టశక్తులు దరిచేరకూడదని (Word of evil spirits) కొన్ని గిరిజన తెలగవారు తమ పిల్లలకు వీధ�
బాలాసోర్: ఒడిశాలో జర్నలిస్టుపై పోలీసులు దాడి చేశారు. ఆ తర్వాత ఆస్పత్రి పాలైన ఆ జర్నలిస్టును బెడ్కు ఇనుప చైన్తో కట్టేశారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి రిలీజైంది. బాలాసోర్లో జర్నలిస్టుగా ఉన్�