Odisha Train Accident | ఒడిశా (Odisha)లోని బాలాసోర్ (Balasore)లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం (Horrific Train Accident) లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యావత్తు ప్రపంచాన్ని కదిలించిన ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకూ 288 మంది ప్రాణాలు కోల్ప�
Odisha Train Accident | ఒడిశా (Odisha )లోని బాలాసోర్ (Balasore )లో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్తు ప్రపంచాన్ని కదిలించింది. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III (King Charles III) కూ�
Odisha Train Accident | ఒడిశా (Odisha )లోని బాలాసోర్ (Balasore )లో ఘోర రైలు ప్రమాదం (Horrific Train Accident) జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ దుర్ఘటనలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ప్రమాదం జరిగి మూడు రోజ�
CBI: మూడు రైళ్లు ఢీకొన్న ఘటనపై ఇవాళ సీబీఐ విచారణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం సీబీఐ అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. యాక్సిడెంట్ సైట్కు చేరుకున్న సీబీఐ ఆఫీసర్లు.. ఇంక�
ఒడిశాలోని (Odisha) బాలాసోర్లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం దేశ చరిత్రలో అతిపెద్దదిగా నిలిచింది. గత శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో బాలాసోర్ (Balasore) సమీపంలోని బహనాగ్ బజార్ (Bahanga Bazar) రైల్వే స్టేషన్ వద్ద యశ్వంత్పూర
Virender Sehwag : టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) పెద్ద మనసు చాటుకున్నాడు. ఒడిశా రైలు ప్రమాదం(Odisha Train Accident)లో కన్నవాళ్లను కోల్పోయిన పిల్లలను చదవించేందుకు ముందుకొచ్చాడు. తాను నడుపుతున్�
Odisha Train Accident | ఒడిశా దుర్ఘటన వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నిలిపింది. సిగ్నలింగ్ లోపమో.. మానవ తప్పిదామో.. సరిగ్గా తెలియదు గానీ ఈ ప్రమాదం మాత్రం చరిత్రలోనే ఘోరాతిఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయ�
Odisha Train Accident | ఒడిశా రైళ్ల ప్రమాదం తర్వాత ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన నడుస్తున్నాయి. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం పరిశీలించారు. బుధవారం ఉదయానికి
Virat Kohl : ఒడిషాలోని బాలాసోర్(Balasore) వద్ద నిన్న రాత్రి జరిగిన రైలు ప్రమాదంతో యావత్ దేశం ఉలిక్కి పడింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohl) సంతాపం తెలిపాడు. �
Triple train accident | శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రెస్క్యూ టీమ్స్ను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టారు. ఓ పక్క బాధితులు ఆర్తనాదాలు చేస్తుండగా.. మరో పక్క రాత్రంతా సహాయ
Odisha Train Accident Live Updates | ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మూడు రైళ్లు ఢీకొనడంతో పెను ప్రమాదం సంభవి�