Supreme Court | ఒరేవా గ్రూప్ ఎండీ జైసుఖ్ పటేల్కు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. మోర్బీ వంతెన కూలిన ఘటనలో ఆయన కఠిన షరతులతో విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2022 అక్టోబర్ నాటి వంతెన కూలిన ఘటనలో 135 మంది ప్రాణ
మద్యం పాలసీ కేసులో ఈడీ అరెస్టు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. బెయిల్ కోసం కవిత దరఖాస్తు చేసి ఉంటే.. దానిపై సత్వరమే నిర్ణయ
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై ఈడీకీ నోటీసులు జారీచేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తన అరెస్టు చట్టవిరుద్ధమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్�
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్కు బెయిలు మంజూరైన సంతోషం కాసేపైనా లేకుండా పోయింది. ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండు వేర్వేరు కేసుల్లో సమన్లను జారీ చేసింద�
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు (Arvind Kejriwal) ఊరట లభించింది. కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Imran Khan | పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు రావల్పిండిలోని ఏటీసీ కోర్టు 12 కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషికి సైతం 13 కేసుల్లో బెయిల్ ఇచ్చింది.
కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఐదేండ్ల క్రితం అప్పటి ప్రతిపక్ష నేత జగన్పై దాడి కేసులో శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు.
పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావుకు (Durga Rao) నాంపల్లి కోర్టు బెయిల్ మంబజూరుచేసింది. ప్రజా భవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టి పరారైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ను కేసు నుంచి తప్పించారని దుర్గార�
Imran khan: ఇమ్రాన్ ఖాన్కు సైఫర్ కేసులో బెయిల్ ఇచ్చారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ఖురేషికి కూడా బెయిల్ మంజూరీ చేశారు. ఆ ఇద్దరూ పది లక్షల పూచీకత్తు బాండ్లను సమర్పించాలి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ప్రస�
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో సామాజిక కార్యకర్త గౌతమ్ నవలఖాకు బాంబే హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి బెయిల్ ఉత్తర్వుల అమలుపై ఆరు వ�