Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఇవాళ జైలు నుంచి బెయిల్పై బయటకు రానున్నారు.
Breaking News | ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు భారీ ఉపశమనం లభించింది. ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తుపై ప్రత్యేక న్యాయమూర్తి బెయిల్ను మంజూరు చేశారు.
Rajya Sabha MPs Daughter: రాజ్యసభ ఎంపీకి చెందిన కూతురు తన బీఎండబ్ల్యూ కారును ఫూట్పాత్పై నిద్రిస్తున్న వ్యక్తి మీద నుంచి తీసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ కేసులో ఆ మహిళకు బెయిల్
కర్ణాటక బీజేపీ శాఖ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బెయిలు మంజూరైంది. రూ.75 లక్షల పూచీకత్తును సమర్పించాలని ప్రత్యేక కోర్టు ఆయనను ఆదేశించింది. ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి భారీ ఊరట లభించింది. పరువు నష్టం కేసు (defamation case)లో బెంగళూరు స్పెషల్ కోర్టు (Bengaluru Special Court) బెయిల్ మంజూరు చేసింది.
Karti Chidambaram | కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరానికి (Karti Chidambaram) ఊరట లభించింది. చైనా వీసా కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Chinese visa scam case)లో కార్తీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ (bail) మంజూరు చేసింది.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసుకున్న పిటిషన్లపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) బుధవారం కోర్టులో కౌంటర్ వేశారు.
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇచ్చే విషయమై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. కవిత బెయిల్ పిటిషన్పై మంగళవారం ఇరు పక్షాల వాదనలు ముగిశాయి.
HD Revanna: లైంగిక వేధింపుల కేసులో హెచ్డీ రేవణ్ణకు బెయిల్ జారీ చేశారు. హోలెనర్సిపురా పోలీసు స్టేషన్లో హెచ్డీ రేవణ్ణతో పాటు ప్రజ్వల్ రేవణ్ణపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఎంపీలు, ఎమ్మెల్యేల
లిక్కర్ స్కాం అనేది ఓ బ్రహ్మపదార్థంలా తయారైంది. రూ.వంద కోట్ల కుంభకోణం అని అంటున్నప్పటికీ డబ్బు చేతులు మారడం గురించి ఇప్పటిదాకా దర్యాప్తు సంస్థలు కోర్టులో రుజువులు చూపలేకపోయాయి. ఈలోగా ‘రాజకీయ అరెస్టుల�
ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) సర్క్యులర్కు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ మేరకు నాంపల్లిలోని 8వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజ�
మద్యం పాలసీ కేసులో ఇప్పటికే జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను మరిన్ని కష్టాలు చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘సిక్క్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే)’ ను�
ఢిల్లీ మద్యం విధానం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. రౌస్ ఎవెన్యూ కోర్టులో సోమవారం జరిగిన విచారణ సందర్భంగా కవిత త