Chandrababu Naidu | ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం అధ్యక్షుడు ఏపీ హైకోర్టు భారీ ఊరట కల్పించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువురించింది. ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం ల�
స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. అనారోగ్య కారణాలతో బాబు బెయిల్ కోరగా ఏపీ హైకోర్టు 4 వారాల షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేస�
హై కోర్టు లాయర్ దంపతులు గట్టు వామన్రావు-పీవీ నాగమణి హత్య కేసులో నిందితులు ఏ-1 కుంట శ్రీనివాస్, ఏ-2 సీమంతుల చిరంజీవికి పెద్దపల్లి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Lawyer couple murder case | హై కోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు-పీవీ నాగమణిల హత్య కేసులో ఏ-1, ఏ -2 నిందితులకు బెయిలు మంజూరు అయింది. ఈ మేరకు గురువారం పెద్దపల్లి జిల్లా కోర్టులో నిందితుల తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దా�
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు సోమవారం ఏ కోర్టులోనూ ఊరట లభించలేదు. నెల రోజులుగా జైలులోనే ఉన్న ఆయన బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్య
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది. బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున స
వైఎస్ వివేకా హత్య కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్కు హైకోర్టు 4 రోజులపాటు ఎసార్ట్ బెయిల్ మంజూరు చేసింది. సునీల్ తండ్రి అంత్యక్రియలకు ఈ నెల 9, 10 తేదీలు, దశదిన కర్మల్లో పాల్గొనేందుకు ఈ నెల 17, 18 తేదీల్ల�
బెయిల్ పిటిషన్లను రెండు వారాల్లో పరిషరించాలని సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తమ పిటిషన్లను విచారించి బెయిల్ మంజూరు చేయాలని వైఎస్ వివేకా హత్య కేసు నిందితులు వైఎస్ భాసర్ర�
Brij Bhushan Sharan Singh: బ్రిజ్ భూషణ్ దేశం విడిచి వెళ్లవద్దు.. లైంగిక వేధింపుల కేసుతో లింకు ఉన్న సాక్ష్యుల్ని ప్రభావితం చేయరాదు.. రౌజ్ అవెన్యూ కోర్టు ఈ షరతులతో బీజేపీ ఎంపీకి రెగ్యులర్ బెయిల్ మంజూరీ చేసింది. మ�
Husband Arrest | ఒక మహిళ పదేళ్లలో తన భర్తను ఏడుసార్లు అరెస్ట్ (Husband Arrest) చేయించింది. అయితే ప్రతిసారి సెక్యూరిటీ కింద డబ్బులు ఏర్పాటు చేసి బెయిల్ ద్వారా అతడ్ని విడిపించింది.
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు నిందితుడు జన్నుపల్లి శ్రీనివాస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. విజయవాడ ఎన్ఐఏ కోర్టులో గురువారం కేసు విచ�