హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): కోడికత్తి కేసు నిందితుడు జనిపల్లి శ్రీ నివాస్కు బెయిల్ లభించింది. ఐదేండ్ల క్రి తం అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి కేసులో శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు.
అప్పటి నుంచి జై ల్లోనే ఉంటున్న అతనికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.