టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్కుమార్ బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య తీర్పు చెప్పారు. మరో నిందితుడు భూక్యా మహేశ్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు పులిదిండి ప్రవీణ్కుమార్ బెయిల్ పిటిషన్పై మంగళవారం వాదనలు ముగిశాయి. సిట్ అనుబంధ చార్జ్షీట్ దాఖ లు చేయనున్నదని, కొంతభాగం విచారణ మాత్రమే పూర్తయ�
కడప ఎంపీ అవినాశ్రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పెట్టుకున్న పిటిషన్పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీబీఐ వాదనలు విన్నాక కేసును శనివారానికి వాయిదా వేసింది.
గుజరాత్లోని గోద్రా-2002 రైలు దహనం కేసులో 8 మంది నిందితులకు సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో నేర తీవ్రత దృష్ట్యా మరో నలుగురి బెయిల్ను తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి 8 మంది ఇప్ప
పరువునష్టం కేసులో రెండేండ్ల జైలు శిక్ష పడిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. 2019లో మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో రాహుల్�
అధికార బీజేపీ రాజకీయ కక్షపూరిత దాడుల నుంచి తమను కాపాడాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని 14 ప్రతిపక్ష పార్టీలు అర్థించాయి. ఈ మేరకు సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశాయి.
సోమవారం బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ భారీ బలప్రదర్శన నిర్వహించారు. తన పార్టీ అయిన పాకిప్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి కోర్టుకు వెళ్లారు.
ఈ సందర్భ�
హింసాకాండ జరిగిన ఆరు రోజుల తర్వాత 2021 అక్టోబర్ 9న అజయ్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. నాటి నుంచి ఏడాదిపైగా జైలులో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు ఈ నెల 25న మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
Taraneh Alidoosti | హిజాబ్కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఇరాన్ నటి తరనేహ్ అలిదస్తీ (Taraneh Alidoosti) ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయింది. మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి