గోవధ కేసులో నిందితుడికి గో సేవ చేయాలన్న షరతుతో అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సలీం అలియాస్ కాలియా అనే వ్యక్తి గోవధకు పాల్పడినట్టు గతంలో కేసు నమోదైంది
న్యూఢిల్లీ: చీటింగ్ కేసులో సమాజ్వాదీ పార్టీ నేత ఆజం ఖాన్కు ఇవాళ సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరీ చేసింది. రెగ్యులర్ బెయిల్పై తుది నిర్ణయం వెలుబడే వరకు ఆజంఖాన్ తాత్కాలిక బెయిల్పై రిలీజ్ �
Narayana | ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణకు (Narayana) ఊరట లభించింది. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో అరెస్టయిన ఆయనకు బెయిల్ లభించింది.
బార్పెట: గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ.. అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలోని తగ్గేదేలే డైలాగ్ కొట్టారు. అస్సాం పోలీసులు నమోదు చేసిన తప్పుడు కేసులో ఆయనకు శుక్రవారం బెయిల్ మంజూరీ చేసిన విష
న్యూఢిల్లీ: వీవీఐపీల హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణం కేసులో మాజీ రక్షణ కార్యదర్శి శశికాంత్ శర్మకు బెయిల్ లభించింది. రూ.2 లక్షల బాండ్, అంతే మొత్తానికి ఒకరి షూరిటీ కింద �
దాణా కుంభకోణానికి సంబంధించిన డోరండా ట్రెజరీ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్ను సవాల్ చేస్తూ సీబీఐ చేసిన వాదనలను జస్టిస�
పశుగ్రాస కుంభకోణానికి సంబంధించి రూ 139 కోట్ల దొరండ ట్రెజరీ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
లఖింపూర్ ఖీరీ రైతుల హత్య కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. వారంలోగా నిందితుడు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరక
పెద్దపల్లి : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో మరో నిందితుడికి బెయిల్ లభించింది. జిల్లాలోని రామగిరి మండలం కల్వచర్ల శివారులో జరిగిన హైకోర్టు న్యాయవాది దంపతులు గట్టు వామన్ రావు, నాగ