టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు కేసులో 45 రోజులపాటు రిమాండ్లో ఉన్న నిందితులు నందకుమార్, రామచంద్రభారతి గురువారం చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నిమిషాల వ్యవధిలోనే బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో న
దేశానికి అన్నం పెట్టే రైతన్నలను కార్లతో తొక్కించి చంపుతారు.. మహిళను దేవతగా ఆరాధించే దేశంలో ఆ మహిళలనే చెరబడుతారు. చిన్న పిల్లలు అని చూడకుండా అఘాయిత్యాలకు తెగబడుతారు.
ఈ స్కామ్కు సంబంధించి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఆయన తల్లి, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి 2018లో బెయిల్ పొందారు. అయితే తేజస్వి బెయిల్ రద్దు చేయాలని కోర్టును సీబీఐ శనివారం కోరింది.
పదేండ్లు జైలు శిక్ష పూర్తి చేసుకొని, సమీప భవిష్యత్తులో హైకోర్టులో అప్పీల్ విచారణకు రాని పక్షంలో సదరు జీవిత ఖైదీలను బెయిల్పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే బలమైన కారణాలు ఉంటే బెయిల్ �
న్యూఢిల్లీ: కేరళ జర్నలిస్టు సిద్దిక్ కప్పన్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. ప్రతి ఒక వ్యక్తి భావ స్వేచ్ఛ ఉన్నట్లు కోర్టు తెలిపింది. 2020 నుంచి కప్పన్ జైలులో ఉన్నాడు. హత్రాస్లో జరిగిన 19
బిల్కిస్ కేసు దోషుల విడుదలలో మరో విస్తుగొల్పే అంశం.. కమిటీలోని 10 మందిలో ఐదుగురు బీజేపీకి చెందిన వారే గోద్రా, ఆగస్టు 19: బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై విస్తుగొల్పే క�
కాన్పూర్: యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న రాకేశ్ సచన్పై .. అక్రమ ఆయుధం కలిగి ఉన్న కేసులో ఏడాది జైలు శిక్ష ఖరారు అయ్యింది. ఆయనకు రూ.1500 ఫైన్ కూడా విధించారు. అయితే రెండు
వివాదాస్పద ట్వీట్ను పోస్ట్ చేసిన కేసులో అరెస్టయిన ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్ధాపకుడు మహ్మద్ జుబేర్ బెయిల్ కోసం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించాడు.
ప్రొఫెసర్ సాయిబాబాకు వెంటనే మెడికల్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు మేధావులు, పౌర హక్కుల సంఘాల నేతలు కోరారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు