ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్, దుబ్బాకలో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో శనివారం నిరసన ర్యాలీ
CM Revanth Reddy | క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్ల కోసం రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ తీసుకురావడంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హ�
Srisailam | శ్రీశైలం మహాక్షేత్రం పరిధిలో నడిపే ఆటో ట్యాక్సీల డ్రైవర్లు దేవస్థానం నిర్దేశించిన చార్జీలు మాత్రమే వసూలు చేయాలని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు.
ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని హత్నూర మండలం దౌల్తాబాద్ చౌరస్తావద్ద ఆటోడ్రైవర్లు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్�
ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో తమ బతుకులు ఆగమయ్యాయని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ �
టోడ్రైవర్లు, కార్మికులు ఆందోళన ఉధృతమవుతున్నది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నది. మహాలక్ష్మి పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తాము రోడ్డునపడ్డామం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ఆటో డ్రైవర్ల బతుకులను అస్తవ్యస్తం చేసిందని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నర
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో బుధవారం ఆటో డ్రైవర్లు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మి పథకం తమ ఉపాధిని దెబ్బతీసిందని వాపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 8 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ పట్టణంలో బుధవారం బీఎంఎస్ ఆధ్వర్యంలో మహిళలకు ఉ�
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మహిళలకు ఉచిత ప్రయాణ నిర్ణయంతో ఆటోడ్రైవర్ల కుటుంబాలు రోడ్డు పడ్డాయని వీరగురు ఆటో యూనియన్ మండల గౌరవాధ్యక్షుడు శ్రీకాంత్యాదవ్, మండలాధ్యక్షుడు రాము ఆవేదన వ్యక్తం చేశారు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకంతో ఉపాధిని కోల్పోయామని, తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందంటూ ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస�
Auto drivers | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆటో డ్రైవర్లు(Auto drivers) ఆందోళన(Protested) బాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు(Free bus) ప్రయాణ పథకంతో తమ ఉపాధి దెబ్బతిన్నదంటూ రోడ్డెక్కారు. బుధవారం కాగజ్నగర్�
కాంగ్రెస్ సర్కారు ప్రజలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించి మా పొట్ట కొడుతున్నదని, మా బతుకులను ఆగం చేస్తున్నదని ఆటో డ్రైవర్లు, ఓనర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.