రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 15న ఒక రోజు ఆటోల బంద్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో జీవనోపాధి కోల్పోయామని, మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వమే తమను ఆదుకొని నెలకు రూ.15వేల జీవనభృతి ఇవ్వాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు.
యాభై ఏండ్లు నిండిన ఆటో డ్రైవర్లకు సామాజిక పింఛన్లు ఇవ్వాలని తెలంగాణ ఆటో, రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ వెంకటేశం, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి కమతం యాదగిరి రాష్ట్ర ప్రభుత్వాన�
ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లు.. మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చల తర్వాత మరింత నిరాశలోకి వెళ్లారు. దాదాపు నలభై రోజులుగా తాము ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశతో వెళ్తే ఆటో డ్రైవ
రాష్ట్ర ప్రభుత్వం ఆటోవాలాలను ఆదుకోవాలని ఆ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం కాగజ్నగర్ పట్టణంలోని ఆటో ఓనర్స్, డ్రైవర్లు ఆటోల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం �
సికింద్రాబాద్లోని హరిహర కళా భవన్లో నగర ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్స్ రూల్స్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాంగ్రెస్ సర్కార్ నెల రోజులుగా నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఇప్పటివరకు పరిష్కరించిన అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన వెయ్యి అబద్ధాల కంటే ప్రభావవంతంగా పనిచేసిన నినాదం ‘మార్పు’. దీని ప్రభావం నగరాల్లో పని చేయలేదు, ఎందుకంటే విద్యావంతులైన ఓటర్లు ఆ మార్పును వర్తమాన, గత ప్రభుత్వ�
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి ఆటో డ్రైవర్లు బలవుతున్నారని తెలంగాణ ఆటో మోటర్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ (టీఏటీయూ) అధ్యక్షుడు వేముల మారయ్య ఆవేదన వ్యక్తం చేశారు.