మహిళలకు బస్సు ఫ్రీ జర్నీ చేయడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేశారు. తమను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆటో కార్మిక సంక్షేమ సంఘం జిల్�
మహాలక్ష్మీ పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆటోడ్రైవర్లు బుధవారం హనుమకొండ వేయిస్తంభాల ఆలయ సమీపంలో భిక్షాటనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్ల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకుడు ఇసంపెల్లి సంజ
కాంగ్రెస్ సర్కారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి తమ పొట్ట కొట్టిందని ఆటో డ్రైవర్లు పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నార్కట్పల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట బుధవా
రాజకీయాలకు అతీతంగా సీఎం రేవంత్రెడ్డి తమ ఆకలికేకలు తీర్చాలని పలువురు ఆటో డ్రైవర్లు కోరారు. మహిళలకు ఉచిత ప్రయాణం తమకు జీవన్మరణ సమస్యగా మారిందని, తమ బతుకుపోరాటాన్ని గుర్తించి ప్రతి ఆటోడ్రైవర్కు నెలకు ర�
ఆటో డ్రైవర్లు కదం తొక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిరసనగా రోడ్డెక్కారు. మహిళలకు బస్సు ఫ్రీజర్నీకి అవకాశం ఇవ్వడంతో తమ బతుకులు ఆగమయ్యాయని, కుటుంబాలు గడువలేని పరిస్థితి నెలకొన్నదని, వెంటనే ఆదుకోవాల�
మహాలక్ష్మి పథకంతో తమ బతుకులు ఆగమవుతున్నాయని, నమ్మి ఓటేస్తే రోడ్డున పడేస్తారా.. అంటూ ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం దండేపల్లి మండల కేంద్రంతో పాటు తాళ్లపేటలో ఆటో యూనియన్ సంఘా�
మహాలక్ష్మీ పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మా కుటుంబాలు రో డ్డున పడ్డాయ్.. ఆదుకోవాలని చేతులెత్తి మొక్కుతున్నాం’ అని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈనెల 30న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించనున్నట్లు వరంగల్ ఉమ్మడి జిల్లా ఆటోడ్రైవర్స్ జేఏసీ చైర్మన్ ఎండీ అంకుషావలి, ఉమ్మడి జిల్లా జేఏసీ గౌరవ అధ్యక్షుడు చిర్ర రమేశ్గౌడ్ తెలిపారు. మంగళవార
సీఎం రేవంత్రెడ్డికి తమ సమస్యలు చెప్పుకుందామని, ఆయనను కలిసి పూలబొకే ఇద్దామని వెళ్లిన ఆటోడ్రైవర్లకు చేదు అనుభవం ఎదురైంది. శనివారంనాటి గిగ్స్ వర్కర్స్ సమావేశంలో వారికి సీఎం శుభవార్త చెప్పబోతున్నారని �
క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్ల కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా తీసుకొస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివార�