Free Bus | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటోలకు గిరాకీ లేకుండా పోయ�
ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తమ ఉపాధి దెబ్బతిన్నదంటూ రోడ్డెక్కారు. శుక్రవారం సిరిసిల్లలో వందలాది ఆటోలతో ర్యాలీ తీశారు.
ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని గ్రేటర్ హైదరాబాద్ ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు. దీనికితోడు ఓలా, ఊబర్తో ఆటో డ్రైవర్ల పరిస్థి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. మహాలక్ష్మి పథకంతో తాము జీవనోపాధి కోల్పోతున్నామని, వెంటనే ఈ పథకాన్ని రద్ద�
కాంగ్రెస్ సర్కారు ప్రారంభించిన మహాలక్ష్మి పథకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని, వెంటనే ఈ పథకాన్ని నిలిపివేయాలని కోరుతూ గురువారం ఆటో యూనియన్ల నాయకులు, యజమానులు, డ్రైవర్లు నిరసన చేపట్టారు.
Auto drivers protested | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్(Free bus) సౌకర్యం వల్ల ఆటో డ్రైవర్ల(Auto drivers) కుటుంబాలు రోడ్డున పడతాయని ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం �
మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడాన్ని రద్దు చేయాలని కోరుతూ మండల కేంద్రంలో మండల ఆటో, టాటా ఏసీ,జీప్ డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఆటో స్టాండ్ వద్ద ప్రధాన రోడ్ పక్కన ఆటోలను నిలిపి యూనియన్ నాయక�
ఆటోలకు సరైన గిరాకీ లేక తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో, మ్యాజిక్, జీపు డ్రైవర్లు విజ్ఞప్తి చేశారు. ప్రతి డ్రైవర్కు పింఛన్ అమలు చేసి, ప్రతి వాహనంపై గ్రీన్ ట్యాక్స్ ఎత్తివేయాలన�
ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని, సర్కారే ఆదుకోవా లని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. బుధవారం హాలియాలో ఆటో డ్రైవర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. హాలియా ప్రధాన సెంటర్లో ధర్నా చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్షి పథకంతో ఉపాధి కోల్పోయామని, తమకు న్యాయం చేయాలని ఆటో డ్రైవర్లు కోరారు. ఈ మేరకు మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.
కాంగ్రెస్ సర్కారు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌక ర్యం తీసుకొచ్చి తమ పొట్ట కొట్టిందని, దీని వల్ల 300 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆటోడ్రైవ ర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవా రం జనగామ జిల్లా బచ�
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణం వల్ల ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని, ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని పలు ఆటో యూనియన్ నా
తాను విదేశాల నుంచి వచ్చానని.. తనవద్ద నుంచి ఆటో డ్రైవర్లు విదేశీ కరెన్సీతో పాటు ఖరీదైన వస్తువులు చోరీ చేశారు.. అంటూ మధురానగర్ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చి బురిడీ కొట్టించాడో యువకుడు.