కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్ర యాణ పథకాన్ని అమలుచేస్తే ఆటో కార్మికుల బతుకుదెరువు ఎలా? అని తెలంగాణ ఆటో డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana | కంపల్సరీ కేసీఆర్ను గెలిపించుకుంటామని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. కారుకే మా ఓటు అని తేల్చచెబుతున్నారు. కేసీఆర్ పరిపాలనలోనే ఆటో డ్రైవర్లకు ఎంతో మేలు జరిగిందని, సంపాదించిన డబ్బులతో క�
తెలంగాణ రాష్ట్రంలోని ఆటోరిక్షా కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు అం దించారు. సోమవారం నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పలు హామీలు ఇచ్చారు.
ప్రజా క్షేత్రంలో ఆటో డ్రైవర్లు కీలకమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
Namma Yatri app | ఓలా, ఉబర్కు పోటీగా ప్రారంభించిన యాప్ ద్వారా ఆటో డ్రైవర్లు ఏడాదిలోపు సుమారు రూ.189 కోట్లు సంపాదించారు. అలాగే జీరో కమీషన్ విధానం ద్వారా సుమారు రూ. 19 కోట్లు ఆదా చేసుకున్నారు.
ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన సీఎం కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ సర్కారు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టిందని, రోడ్ ట్యాక్స్, గతంలో ఉన్న బకాయిలను రద్దు చేసిందని, భవిష్యత్లోనూ అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల స�
టో కార్మికులకు గులాబీ పార్టీ అండగా ఉంటే.. కాషాయ బీజేపీ గుదిబండగా మారిందని ఆటో కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలతో ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న బీజేపీని మునుగోడు ఉప ఎన్నికల్
శ్రీనివాస్ అనే వ్యక్తి 15ఏండ్లుగా ఆటోనే నమ్ముకున్నాడు. కుటుంబాన్ని పోషిస్తుండు. ఇటీవల అన్నం పెట్టే ఆ ఆటోను నడపడం మానేశాడు. కారణం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 714 ఫిట్నెస్ పెనాల్టీ. రోజుకు రూ.50 జరిమానా �
మూడు చక్రాలు తిరిగితేనే మూడు పూటలు గడిచేది.. కిస్తీలు, డీజిల్, నిర్వహణ పోను మిగిలేది అరకొరే.. వచ్చే సంపాదనతోనే ఇల్లంతా గడవాలి. ఇదీ ఆటోడ్రైవర్ల దుర్భర జీవితం. కరోనా తర్వాత వీరి పరిస్థితి పెనంలోనుంచి పొయ్యి�
Republic Day 2022 | గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆటో డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, పారిశుధ్య కార్మికులకు, ఫ్రంట్లైన్ కార్మికులను ఆహ్వానించారు. ఈ నెల 26న జరిగే గణతంత్ర వేడుకలకు సంబంధించి సిద్ధం చేసిన
15 ఏండ్ల బాలికకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్లు నేరానికి సహకరించిన భార్య ఆపై బలవంతంగా బాలికతో వ్యభిచారం నెల రోజులపాటు చిత్ర హింసలు ఇన్స్టాగ్రామ్ ద్వారా సమాచారమిచ్చిన బాధితురాలు �
చార్మినార్ : సోదరితో ఏర్పడిన చిన్న ఘర్షణతో బయటకు వెళ్లిన ఓ బాలిక మృగాళ్ల చేతికి చిక్కి ప్రత్యక్ష నరకాన్ని అనుభవించింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులకు ఇన్స్టాగ్రామ్ ద్వార వచ్చిన