Inland Taipan | ఈ ప్రపంచంలో 600 విషపూరిత పాములు ఉన్నప్పటికీ, కేవలం 200 పాములు మాత్రమే అత్యంత విషపూరితమైనవి అని తేలింది. ఈ 200 పాములు కాటేస్తే మనషుల ప్రాణాలకే ముప్పు. అయితే ఈ
Indian Women Cricket Team | చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ భరిత పోరులో భారత మహిళల జట్టు జయభేరి మోగించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం డీవై పాటిల్ స్టేడియంలో ఆసీస్తో జరిగిన పోరులో భారత్ సూ�
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో విజయానికి చేరువైంది. 497 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్.. శనివారం మూడో రోజు ఆట ముగిస�
వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో.. భారత మహిళల క్రికెట్ జట్టు అందుకు తగ్గ సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు సిద్ధమైంది.
Avadhanam | తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం' అన్నారొక సినీకవి. అది నిజమని ఆహూతులందరూ ముక్తకంఠంతో అనేలా అద్భుతంగా జరిగింది ఆస్ట్రేలియాలో అవధానార్చన. తటవర్తి
Argentina | ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీలో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 2-1 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. కెరీర్లో 1000వ మ్యాచ్
పేసర్లు సత్తాచాటడంతో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. లబుషేన్, స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీలతో మొదట ఆసీస్ 598 పరుగుల భారీ స్కోరు చేయగా.. విండీస్ తొలి ఇన్నింగ్స్ల�
మిడిలార్డర్ ప్లేయర్లు మార్నస్ లబుషేన్ (204; 20 ఫోర్లు, ఒక సిక్సర్), స్టీవ్ స్మిత్ (200 నాటౌట్; 17 ఫోర్లు) డబుల్ సెంచరీలతో విజృంభించడంతో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసి
ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్లో సంచలనాల పర్వం కొనసాగుతున్నది. మేటి జట్లకు అనామక టీమ్లు షాక్ల మీద షాక్లు ఇస్తూనే ఉన్నాయి. నాకౌట్ దశ సమీపిస్తున్న వేళ ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో జట్లన్నీ సమిష్టి �