నిరుడు టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాజయానికి న్యూజిలాండ్ బదులు తీర్చుకుంది. ఎస్సీజీ వేదికగా శనివారం జరిగిన సూపర్-12 తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ 89 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చ�
T20 World Cup:ఆస్ట్రేలియాకు 201 పరుగుల లక్ష్యాన్ని విసిరింది న్యూజిలాండ్. ఇవాళ టీ20 వరల్డ్కప్(T20 World Cup)లో భాగంగా జరిగిన తొలి సూపర్ 12 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టా�
Finn Allen:టీ20 వరల్డ్కప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ ఓపెన్ ఫిన్ అలెన్ సూపర్ హిట్టింగ్ చేశాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ అలెన్ తొలి ఓవర్ నుంచే దూకుడు ప్రదర్శించాడు. అలన్ క�
విదేశీ విద్య, ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారికి, వ్యాపారాలు చేసుకొనేవారికి వై యాక్సిస్ సొల్యూషన్స్ అద్భుత సేవలందిస్తున్నదని ఆ సంస్థ అసిస్టెంట్ వైస్ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ అన్నారు.
Sachin Tendulkar | ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ సమరం ఆరంభమైంది. గ్రూప్స్టేజ్ మ్యాచ్లు శుక్రవారంతో పూర్తికానుండగా.. ఈ నెల 22 నుంచి సూపర్-12 మ్యాచ్లు మొదలవనున్నాయి. ఇందులో గెలిచిన నాలుగు జట్లు
అపర మేధావి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహావిష్కరణ ఈ నెల 22న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నిర్వహిస్తున్నట్టు పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల ఒక ప్రకటనలో తెలిపారు.
Kapil Dev | ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ టోర్నీ మొదలైంది. టీమిండియా ఈ నెల 23న చిరకాల ప్రత్యర్థి పాక్తో తలపడనున్నది. ఇరుజట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా
Virat kohli :విరాట్ కోహ్లీ ఇవాళ అద్భుతమైన ఫీల్డింగ్ స్కిల్స్ ప్రదర్శించాడు. టీ20 వరల్డ్కప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో.. కోహ్లీ ఒంటి చేతితో క్యాచ్ను పట్టి అందర్నీ స్టన్ చేశాడు. ఈ మ్యాచ�
PV Statue | ఆర్థిక సంస్కరణల పితామహుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆస్ట్రేలియా సిడ్నీలోని ఓంబుష్ పార్క్లో ఈ నెల 22న ఆవిష్కరించనున్నారు. అనంతరం స్ట్రాత్ఫీల్డ్ టౌన్ హాలులో పెద్ద ఎత్తున సభ
Rohit Sharma | టీ 20 ప్రపంచ కప్ టోర్నీకోసం టీమిండియా సిద్ధమవుతోంది. తొలి మ్యాచ్ అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత జట్టు తలపడనుంది. ఇందుకోసం టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్ షురూ చేసింది. ప్రస్తుతం
ఆర్థిక సంస్కరణల పితామహుడు, బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఈ నెల 22న ఆస్ట్రేలియాలోని స్ట్రాత్ఫిల్డ్ టౌన్ హాల్లో ఆవిష్కరించనున్నట్టు టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్,
పరుగుల వరద పారిన పోరులో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత