Virat kohli :విరాట్ కోహ్లీ ఇవాళ అద్భుతమైన ఫీల్డింగ్ స్కిల్స్ ప్రదర్శించాడు. టీ20 వరల్డ్కప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో.. కోహ్లీ ఒంటి చేతితో క్యాచ్ను పట్టి అందర్నీ స్టన్ చేశాడు. ఈ మ్యాచ�
PV Statue | ఆర్థిక సంస్కరణల పితామహుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆస్ట్రేలియా సిడ్నీలోని ఓంబుష్ పార్క్లో ఈ నెల 22న ఆవిష్కరించనున్నారు. అనంతరం స్ట్రాత్ఫీల్డ్ టౌన్ హాలులో పెద్ద ఎత్తున సభ
Rohit Sharma | టీ 20 ప్రపంచ కప్ టోర్నీకోసం టీమిండియా సిద్ధమవుతోంది. తొలి మ్యాచ్ అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత జట్టు తలపడనుంది. ఇందుకోసం టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్ షురూ చేసింది. ప్రస్తుతం
ఆర్థిక సంస్కరణల పితామహుడు, బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఈ నెల 22న ఆస్ట్రేలియాలోని స్ట్రాత్ఫిల్డ్ టౌన్ హాల్లో ఆవిష్కరించనున్నట్టు టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్,
పరుగుల వరద పారిన పోరులో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత
బుధవారం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో అధ్యక్షుడు కిశోర్ కత్తి, ఉపాధ్యక్షుడు నీలిమ జనుంపల్లి, కార్యదర్శి విన్నీ తూంకుం�
తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ ఉత్సవాలు జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. బుధవారం నాలుగోరోజూ నానబియ్యం బతుకమ్మ వేడుకను మురిపెంగా నిర్వహించారు.
పొట్టి ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో మేటి జట్టుతో మెరుగైన ప్రాక్టీస్ కోసం నిర్వహిస్తున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ చివరి దశకు చేరుకుంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, భారత్ చెరొకటి చేజిక్కిం�
భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టిక్కెట్లపై కొన్ని రోజులుగా సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) వ్యవహరిస్తున్న తీరుపై అభిమానులు గుర్రుగా ఉన�
తిందామంటే తిననివ్వదు.. కానీ, ఆకలి మీద ఆకలి. ఓ గంట సేపు కూర్చుందామంటే సరిగా కూర్చోనివ్వదు. కంటి చూపు సరిగా కనిపించదు, గుండె టపటపా కొట్టుకుంటుంది.. చక్కెర వ్యాధితో వచ్చిన చిక్కులివి. ఈ చిక్కులు భారత్తో పాటు ప�
whales stranded: ఆస్ట్రేలియాలోని పశ్చిమ తీరం టాస్మానియా బీచ్లో సుమారు 230 తమింగళాలు చిక్కుకున్నాయి. అయితే ఆ మందలో ఎక్కువగా పైలట్ వేల్స్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రాణాలతో ఉన్న తిమింగలాలను కాపాడేందు�
Bhuvneshwar Kumar:టీమిండియాకు ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ ప్రధాన బౌలర్. కానీ అతని బౌలింగ్ తీరు సరిగా లేదు. టీ20ల్లో అతను విఫలం అవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోందని మాజీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. మ�