మండల కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ హైస్కూల్లో 2005-2006 టెన్త్ బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.19 సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు తాము చదువుకున్న రోజులను గుర్తు
కేసీఆర్ పదేళ్ల పాలనలో సిర్పూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రైతులకు ఎంతో మేలు జరిగిందని, అటవీ అధికారుల వేధింపులు ఉండేవి కావని సిర్పూర్ మాజీ ఎమ్మె ల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివార
సుమారు 30 వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులిచ్చిన సందర్భంగా, వారితో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటుచేసి, తమ ప్రభుత్వం సాధించిన ఘనకార్యాన్ని వివరించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో ఎవరికీ అ
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదామని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడొద్దని, ఎల్లవేళలా తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. మద్నూర్లో ఆదివా�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 28న బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఓరుగల్లు నగరానికి వస్తున్నారని పశ్చిమ నియోజక వర్గం అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. శనివారం బాలసముద్రంలోని బీఆర్ఎస్�
కాంగ్రెస్ పార్టీ గిరిజనుల పట్ల చిన్న చూపు చూస్తున్నదని, జనాభాకు అనుగుణంగా ప్రస్తుత ఎన్నికల్లో గిరిజనులకు టిక్కెట్లు కేటాయించలేదని మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంల�
60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ముస్లింల అభ్యున్నతికి చేసిందేమీ లేదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ముస్లిం, మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించార�
పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఓ బ్రోకర్ అని, ఎల్లారెడ్డి నుంచి వచ్చిన ఏనుగు రవీందర్రెడ్డి బట్టేబాజ్ అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామ శివారులో సోమవ�
ఎన్నెన్నో మాటలు చెబుతున్న కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు.. అతను ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏమీ లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజ�
కాంగ్రెస్, బీజేపీలను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న బీఆర్ఎస్ను నమ్ముదామా? కొత్త కథలు చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ
నారాయణపేట నియోజకవర్గంలో ‘గులాబీ’ గుబాలిస్తున్నది. 2009 నుంచి ఇతర పార్టీల అభ్యర్థులే విజయం సాధిస్తుండగా.. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ‘కారు’ ఎక్�
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఉద్య మ నేత, సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందుతుం
మైనార్టీల సంక్షేమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ అన్నారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కుద్దూస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముస్లింల ఆ�
ముదిరాజ్ కులస్థులకు అండగా ఉంటానని మండలి విప్, బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామం లో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పోత