తన తండ్రి ఉద్యమ స్ఫూర్తితో ప్రాణాలకు తెగించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలోని పసుల కిష్టారెడ్డి గార్డెన్స్లో ఏ�
కొందరు వారి స్వార్ధ రాజకీయాల కోసం ఖమ్మం జిల్లాను బలిపెడదామనుకుంటున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay) విమర్శించారు. దానికి ఖమ్మం (Khammam) ప్రజలు సిద్ధంగా లేదని చెప్పారు.
సీఎం కేసీఆర్తోనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తెలంగా ణ ప్రభుత్వం మాత్రమేనని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ ఆర్ట
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్పై చేస్తున్న తప్పుడు ప్రచారాలను సోషల్మీడియా ద్వారా తి ప్పికొట్టాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఎల్బీనగర్ ఇన్నర్ రింగ్రోడ్డులో అలుకాపురి, సాయినగర్ వద్ద మరో నూతన ఫ్లై ఓవర్ నిర్మాణం చేయిస్తామని, రాజీవ్గాంధీనగర్ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ�
వైద్య వృత్తిలో రాణిస్తూ ఎంతో మందికి ఆరోగ్యవంతమైన జీవితాలను ప్రసాదిస్తున్న వైద్యులు భావి వైద్య విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలవాలని రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్�
దివ్యాంగులకు దేశంలోనే అత్యధికంగా పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పింఛన్ పెంచాలని ఎవరు అడగకపోయినా దివ్యాంగుల బాధలను అర్థం చేసుకున్న ఏకైక స�
దేశంలోనే దివ్యాంగులకు అత్యధికంగా పింఛన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో బాన్సువాడ పట్టణ, గ్రామీణ, నస్రుల్లాబాద్, బీర్క�
తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు స్వర్ణ యుగమని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అభివర్ణించారు. తెలంగాణలో దివ్యాంగులకు పింఛన్ రూ.3,016 నుం చి రూ.4116 పె�
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లిలో�
సీఎం కేసీఆర్ తనకు దైవమని, బీఆర్ఎస్ కార్యకర్తలు తనకు వెయ్యి ఏనుగుల బలమని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. అన్నిరంగాల్లో తెలంగా�
ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ అవుతారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామంలోని నారాయణ కల్యాణమండపంలో
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దేశాభివృద్ధి కోసం అడుగులు వేస్తున్న దమ్ము, ధైర్యమున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని మున్�
మీ కోసం మేమున్నాం.. ఎల్లవేళలా అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ భరోసానిచ్చారు. ప్రజలకు సైతం ఆపద వస్తే కుటుంబ సభ్యులు పట్టించుకుంటారో.. లేదో కానీ తాము అండగా ఉ�