దీపావళి వెలుగులు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా? కర్ణాటక మాడల్లో ఆర్థిక దివాలా కావాలా? అని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. కర్ణాటక ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆర�
దేవాలయాల అభివృద్ధితో పాటు బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి చింతలకుంటలోని ప్రలవిగార్డెన్�
మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో నెంబర్వన్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నార�
మీ వెన్నంటి ఉంటానని.. మనమంతా కలిసికట్టుగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్హాల్�
సమైక్య పాలనలో తెలంగాణకు కాంగ్రెస్ శనిలా దాపురించిందని, వారి పాలనలో అంధకారం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు.
పెద్దపల్లి నియోజకర్గంలో మూడోసారీ ఎగిరేది గులాబీ జెండానేనని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సుల్తానాబాద్లోని ఎస్వీఆర్ గార్డెన్లో ఆదివారం సుల్తానాబాద్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ �
మహారాష్ట్రలోని ముంబయి, పుణె పట్టణాల్లో ఇటీవల నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ నింపింది.
న్నికల వేళ ప్రతిపక్షాల జిత్తులమారి వేశాలతో ప్రజల ముందుకొస్తున్నారు. వారి అసత్య ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ�
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను సత్తుపల్లి నియోజకవర్గంలో వైభవంగా నిర్వహించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. సత్తుపల్లిలో జరిగే వేడుకలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష�
అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ప్రగతిలో నేడు దేశానికే ఆదర్శంగా రాష్ట్రం నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగుతున్నదని, కేసీఆర్తోనే దేశం, రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ , శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్
బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, పేదల సమస్యలను పరిష్కరించడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. దేశాయిపేటలోని సీకేఎం కాలేజీ మైదాన�
“బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు ప్రాధాన్యమిస్తూ పథకాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఎదగడంలో కార్యకర్తలు కీలక భూమిక పోషించా
వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలుపొంది మళ్లీ అధికారం చేపడుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాల�