కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడు. దేశంలోనే రాష్ర్టాన్ని నంబర్ వన్గా నిలిపేందుకు కృషి చేస్తున్నారు. ఆరు దశాబ్దాల్లో చేయలేని అభివృద్ధిని ఎనిమిదేండ్లలో చేసి చూపించారు..” అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాద�
రాష్ట్రంలో వందకు పైగా సీట్లతో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ స్పష్టం చేశారు. శ్రేణులు కష్టించి పని చేసి అధిక మెజార్టీ అందించాలని, కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు బహిరంగ సభలను తలపిస్తున్నాయి. మండలాలు, మున్సిపాలిటీలవారీగా సమ్మేళనాలు కొనసాగుతున్నాయి.
ఆత్మీయ సమ్మేళనాలతో ప్రతి కార్యకర్తకూ చేరువవుతున్న గులాబీ జెండా, మరోసారి ప్రతి గుండెనూ తట్టబోతున్నది. ఈ నెల 27న భారత రాష్ట్ర సమితి ఆవిర్భావోత్సవాన్ని పురస్కరించుకొని.. రెండు రోజుల ముందే బీఆర్ఎస్ పండుగక�
60 ఏండ్ల ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రజలు అరిగోస పడ్డారని, స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలనలో వారి కష్టాలన్నీ తీరాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనాలు
భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి విస్తరింప చేస్తున్నారని, అదేవిధంగా సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని ఖానాపూర్ ఎమ్
తెలంగాణ గడ్డమీదకు వందమంది మోదీలొచ్చినా ఏమీ కాదని, సీఎం కేసీఆర్ ముందు వారి ఆటలు సాగవని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. కార్యకర్తలే బీఆర్ఎస్కు అసలైన బలం, బలగమని తేల్చిచెప్పారు. బీజేపీ, కాంగ�
కొత్తగూడెంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి పనులు చేపట్టామని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రామవరంలోని పాత పోస్టాఫీస్ గ్రౌండ్లో సోమవారం బీఆర�
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటు పడుతున్నారని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్సింగ్ రాథోడ్ పేర్కొన్నారు. గోషామహల్ నియో�
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పండుగలా జరుగుతున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సమ్మేళనాలకు తరలివస్తున్నారు. జిల్లా ఇన్చార్జిలు, స్థానిక ఎమ్మెల్యేలు వారికి దిశానిర్దేశం చేస్తూ ఉత్తేజ పర�
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులు వివరించి కాంగ్రెస్, బీజేపీ నాయకులు తలదించుకునేలా చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం
Minister Dayakar Rao | ‘ఊరుకు ఒకరిద్దరు చెడగొట్టుడుగాళ్లుంటరు. వాళ్లను కాంగ్రెస్ జమానాలో ఏం చేసిండ్రో నిలదీయాలి’ అంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. పార్టీ కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలంతా ఒకే వేదికపైకి రా వడం.. �