‘మీ దీవెనలే మాకు కొండంత బలం. ఎప్పటిలాగే ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్కు అండగా నిలిచినప్పుడే భావితరాలు బాగుంటాయి.’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక �
‘అభివృద్థి, సంక్షేమ పథకాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు పైసలు ఇస్తుంటే, ప్రధాని మోదీ రోజురోజూ ధరలు పెంచుతూ ప్రజల నుంచి పైసలు గుంజుకుంటుండు’.. అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మా�
గులాబీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పార్టీ బలోపేతమే లక్ష్యంగా నియోజకవర్గంలో మొదటి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని రాంపూర్, మ�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వం అనంతరం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలని ఆత్మీయ సమ్మేళనాల మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ బలమని, వారే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఇన్చార్జి, ఎమ్మెల్సీ వీ గంగాధర్ గౌడ్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్�
KTR | అకాల వర్షాలతో దెబ్బతిన్న వ్యవసాయ క్షేత్రాలను రైతులను వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులతో పరిశీలించి, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న రైతన్నలకు భరోసానిస్తూ.. విశ్వాసం కల్పించేలా వారితో మమేకం కావాలని బ�
దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను గురించి ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నా�
ఒక దీపంతో అనేక దీపాలను వెలిగించినట్టు.. ఒక వ్యక్తి అవయవ దానంతో కనీసం 40 మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చని జీవన్దాన్ కో ఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలత చెప్పారు.