అసైన్డ్ భూమి పట్టా చేసుకుంటున్నారన్న అధికారుల అభియోగాలతో అరెస్టయిన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన రైతు అబ్బాడి రాజిరెడ్డి బెయిల్పై విడుదలయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి�
దుండిగల్ గ్రామ రైతులకు ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా కాపాడుకుంటమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద్ అన్నారు. గండి మైసమ్మ-దుండిగల్ మండలం, దుండిగల్ గ్రామ పరిధిలోని సర�
నిరుపేదల జీవనోపాధి కోసం ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన అసైన్డ్ భూములపై కాంగ్రెస్ సర్కార్ కన్నేసినట్టు స్పష్టమవుత్నుది. ఏడాది పాలనలో ప్రాజెక్టుల పేరుతో ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్లను పరిశీలిస్తే.. దళిత, గ�
నిజాంపేటలో (Nizampet) అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరఢ ఝులిపించారు. నిజాంపేటలోని సర్వేనెంబర్ 334 అసైన్డ్ భూముల్లో వెలసిన నిర్మాణాల కూల్చివేతను అధికారులు మరోసారి చేపట్టారు.
కాంగ్రెస్ నాయకుల కబంధ హస్తాల్లో ఎకరాల కొద్దీ అసైన్డ్ భూములు చిక్కుకున్నాయి. చాలా మంది నాయకులు సదరు ఆస్తులను ఏళ్లకేళ్లుగా అనుభవిస్తున్నారన్న విమర్శలున్నాయి. 2004 నుంచి 2014 వరకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హ
Industrial Park | భూసేకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో మరో 567 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డ�
నాదర్గుల్ అసైన్డ్ భూములను అక్రమంగా పూలింగ్ చేస్తున్న వ్యవహారంపై నమస్తే తెలంగాణ పూర్తి ఆధారాలతో కథనం ప్రచురించింది. అయితే అక్రమాలకు అంటకాగుతున్న కొందరు పెద్దలు.. అటు రైతులను, ఇటు నమస్తే తెలంగాణను బె�
పేద రైతులకు పంపిణీ చేసిన లావణి పట్టా భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో కొట్టేసేందుకు వేసిన చీకటి ఎత్తును వెలుగులోకి తెస్తూ ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.
Fourth City | అవి మారుమూలన రాళ్లు, గుట్టలు, ఏనెలతో నిండిన భూములు.. తొండలు కూడా గుడ్లుపెట్టని నేలలు.. అందుకే దశాబ్దాల కిందట ప్రభుత్వాలు ఆ భూములను భూమిలేని నిరుపేదలకు సాగు చేసుకునేందుకు ఇచ్చాయి. దశాబ్దాలుగా ఆ రైతులు
అసైన్డ్ భూమిలో అక్రమార్కులు నిర్మాణాలు చేపట్టడంతోపాటు ఏకంగా పట్టా పాస్ పుస్తకాలు పొందారు. ఇలా రూ.20 కోట్ల విలువ చేసే రెండెకరాల అసైన్డ్ భూమిని కాజేసేందుకు పక్కాప్లాన్ వేసుకున్నారు.
భూమిలేని నిరుపేదలకు గతంలో సర్కారు ఇచ్చిన భూములకు రెక్కలొచ్చాయి. సాగు చేసుకొని జీవనం సాగిస్తారని సదుద్దేశంతో ప్రభు త్వం ఇచ్చిన భూ ములు ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల ధనదాహానికి అడ్డాగా మారాయి.
దశాబ్దాలుగా ఆ రెండు గ్రామాల సరిహద్దుల్లో ఉన్న భూములకు రైతులు వెళుతున్నారు. గుట్టలుపోను... చదును ఉన్న చోట సాధ్యమైనంత వ్యవసాయం చేస్తున్నారు. డొంక మార్గమో... రైతులు సమిష్టిగా వదులుకున్న దారో... నిన్నటిదాకా వాళ