ప్రైవేటు భూముల్లాగే వందశాతం చెల్లిస్తాం పోడుభూముల పరిష్కారానికి ఢిల్లీకి వెళ్దాం కంపా నిధులు కేంద్రానివి కావు: సీఎం హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం అసైన్డ
నలభై ఏండ్ల కిందట ఓ పరీక్ష రాయడానికి వెళ్లినపుడు ఇరువై రోజులకు పైగా కలకత్తాలో ఉండాల్సి వచ్చింది. దుర్గా పూజలో కామ్రేడ్ల భక్తిపారవశ్యం చూసి ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఓ పెద్దాయన అన్న ‘ఆధ్యాత్మిక కమ్యూనిజం’ అ
మాదిగ వర్గాన్ని తిట్టిన ఈటల బావమరిది అభ్యంతరకర పదజాలంతో వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంభాషణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సోదరులు తిట్టేందుకు మేమే దొరికామా? అని ఆవేదన మందకృష్ణ వెళ్�
విక్రయించినవారికీ పూర్తి డబ్బులు ఇవ్వలేదు మా భూమిలో రోడ్డు వేసి ఆక్రమించారు ‘జమున హ్యాచరీస్’ భూకబ్జాపై రైతుల వివరణ వెల్దుర్తి, మే 25: ఈటల రాజేందర్కు చెందిన ‘జమున హ్యాచరీస్’ వారు తమ భూములను కబ్జాచేశ
భూ పత్రాలపై ఆరా తీస్తున్న విచారణ కమిటీ ఎండోమెంట్ అధికారుల ఉరుకులు పరుగులు అవినీతి అధికారుల వెన్నులో వణుకు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): దేవరయాంజాల్లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం
రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు హుజూరాబాద్, ఏప్రిల్ 5: మాజీ మంత్రి ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను తెలిసీ కొనడం ముమ్మాటికీ తప్పేనని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు. బుధవా�
మెదక్ కలెక్టర్| మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారంలో మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ విచారణ చేపట్టారు. అచ్చంపేటలో రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
100 ఎకరాల అసైన్డ్ భూమిలో మంత్రి కుటుంబం కబ్జా రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ పెను భూ వివాదంలో కూరుకుపోయారు. బడుగు బలహీన వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూమిని చట్టవ్యతిరేకంగా ఈటల తన కుటుంబసభ్యుల పేరు మీదికి మ
అసైన్డ్ భూమికి ఈటల జమున పేరున పట్టా ఈటల నితిన్రెడ్డి పేరుమీదికి కోర్టు నిషేధించిన భూమి హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోలు చేయవద్దని పీవోటీ చట్టం-1977 స్పష్టంగా చెప్త