100 ఎకరాల అసైన్డ్ భూమిలో మంత్రి కుటుంబం కబ్జా రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ పెను భూ వివాదంలో కూరుకుపోయారు. బడుగు బలహీన వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూమిని చట్టవ్యతిరేకంగా ఈటల తన కుటుంబసభ్యుల పేరు మీదికి మ
అసైన్డ్ భూమికి ఈటల జమున పేరున పట్టా ఈటల నితిన్రెడ్డి పేరుమీదికి కోర్టు నిషేధించిన భూమి హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోలు చేయవద్దని పీవోటీ చట్టం-1977 స్పష్టంగా చెప్త