రంగారెడ్డి జిల్లా ఏర్పడక ముందు నిర్మించిన ఇందిరాసాగర్.. అంటే 1980లోనే అందుబాటులోకి వచ్చిన నీటి వనరుకు ఇప్పుడు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎగువన రావిర్యాల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో వందల ఎకరాల ఆయకట్టుక�
సర్కారు భూమిలో ఓ నిరుపేద గుడిసె వేసుకుంటే అధికార యంత్రాం గం రాత్రికి రాత్రి బుల్డోజర్లతో వాటన్నింటినీ నేలమట్టం చేస్తుంది. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వమంటే.. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే నోటీసులు ఏంది? అం
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని రాళ్లకత్వలో సర్వేనంబర్ 286లో ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొందరు రైతులకు అసైన్డ్ భూము లు ఉన్నాయి. గతంలో కంకర క్రషర్కు కేటాయించారు. ప్రస్తుతం అక్కడ క్రషర్ నడవడం లేదు.
త బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫార్మాసిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతానికి అనేక ఫార్మారంగ సంస్థలు రావడంతోపాటు ఎంతో అభివృద్ధి జరుగుతుందన�
అభివృద్ధి పనులకు భూములు ఇచ్చేందుకు కొడంగల్ ప్రజలు ముందుకు రావాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. అసైన్డ్ భూములకు సైతం ప్రైవే టు భూముల ధరలే చెల్లిస్తామని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశామని త�
: మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం పేదలకు చెందిన అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవాలనే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో
బూదాకలన్ శివారులో చేపట్టిన అక్రమ నిర్మాణాలను శనివారం ఆర్డీవో హరిక్రిష్ణ పరిశీలించారు. ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదని హెచ్చరించారు.
అసైన్డ్, పోడు భూములకు పట్టాలిప్పించి భూమి హక్కులు కల్పించామని ఆర్అండ్బీ శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్, వేల్పూర్ మండలాల్లో శని
CM KCR | ఒకప్పుడు నర్సాపూర్ నియోజకవర్గానికి మంచి నీళ్లు రాకపోయేది.. కానీ ఇప్పుడు కోమటిబండ నుంచి మంచినీళ్లు తీసుకొచ్చాం.. ఇప్పుడు మంచినీళ్ల బాధ లేదు.. ఇక పిల్లుట్ల కాలువ ద్వారా సాగునీరు తీసుకొస్తే, నర్స�
CM KCR | పరంపోగు, అసైన్డ్ భూములపై అసత్య ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెసోళ్లు పచ్చి అబద్ధాలు చెప్పటంలో పెద్ద మొనగాళ్లు.. ఈ అసత్య ప్ర
వారికి దశాబ్దాలుగా వారసత్వంగా వచ్చిన అసైన్డ్ భూములే ఆధారం. ఏళ్లుగా సాగు చేసుకుంటూ పంటలు పండించుకోవడమే తప్ప కుటుంబ అవసరాలకు ఆ భూమిని అమ్ముకునేందుకు వీలుండదు. బ్యాంకులు లేదా బయటి వ్యక్తులకు తనఖా పెట్టే�
మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మ్యానిఫెస్టో అంశాలు వెలువడిన వెంటనే ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజలు సైతం సంబురాలు జరుపు�
అసైన్డ్ భూముల బదలాయింపు (నిరోధక) చట్టానికి సవరణలు చేయడానికి గల కారణాలను వివరిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇరవై ఏండ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములపై వారికి పూర్తి హక్కులు కల్పించింది. ఈ సందర్భంగా 54,129. 45 ఎకరాలను క్రమబద్ధీకరించాలని అక్కడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర�
అసైన్డ్ భూముల విక్రయంపై రైతులకు హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గ్రామాల్లో రైతులు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని, పట్టణాల్లో మాత్రం వారి చేతుల్లోంచ