సీట్ల పంపిణీ తేలేవరకూ విపక్ష ఇండియా కూటమి (INDIA Bloc) భేటీలు ఛాయ్, సమోసాకే పరిమితమవుతాయని జేడీ(యూ) నేత సునీల్ కుమార్ పింటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
గతంలో ఏ ప్రభు త్వం చేయని విధంగా మైనార్టీల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కృషి చేశారని వరంగల్ పశ్చిమ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండలోని నిత్య బాంక్వెట్
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ ప్రచారం విస్త్రతగా కొనసాగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గడపగడపకు వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వి
గత రెండు అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే బీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్రెడ్డి ఊహించని మెజార్టీని సాధించి ఆధిపత్యాన్ని చాటుకున్నారు. 2016 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 వేల ఓట్లు రాగా, బీఆర్ఎస్ 93 వేల
రాష్ట్ర శాసనభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి గురువారం 33 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెల
రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని 3వ వార్డులో 50 మంది యువత బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఛత్తీస్గఢ్లో తొలి విడతలో20 స్థానాలకు, మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతగా మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి
హస్తం పార్టీలో అసమ్మతి తారాస్థాయికి చేరింది. ఇన్నాళ్లు కాంగ్రెస్ను నమ్ముకున్న వారికి అధిష్ఠానం మొండి చేయి చూపడంతో అసంతృప్తితో రగిలిపోతూ మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక బీఆర్ఎస్ అమలు చేయనున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు గడపగడపకూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు మరోసారి కష్టాలు తప్పవని బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ అన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయాన్ని స్థానిక నాయ�
MLA Sunithamahender Reddy | తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలి తీసుకుంటే గానీ కాంగ్రెస్ తెలంగాణ ప్రకటన చేయలేదు. కేసీఆర్ పోరాటం, అమరుల బలిదానంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్
Telangana | ఎన్నికల నియమావళి ప్రకారం ఎవరూ కూడా రూ.50వేల కంటే ఎక్కువ నగదుతో ప్రయాణం చేయొద్దని, సరైన పత్రాలు లేకుండా వెళ్తే సీజ్ చేస్తామని జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు.
ఎన్నికల నియమావళిలో భాగంగా శనివారం ఫ్లయింగ్ స్కాడ్ రూ.3లక్షల నగదును సీజ్ చేసిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థుల దూకుడు కొనసాగుతున్నది. నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ప్రచారాన్ని ఉధృతం చేశారు. గడిచిన రెండు నెలలుగా నియోజకవర్గంలోనే ప్రజలతో మమేకమై అలుపెరగకుండా అభ్యర్థులు ప్ర