తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏకకాలంలో చేపడుతూ రాష్ర్టాన్ని ప్రగతి దిశగా పరుగులు పెట్టిస్తున్న సీఎం కే�
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే నా బలగం.. బలం అని, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టిస్తానని రాష్ట్ర శానససనభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్ గ్రామ సమీ�
రానున్న శాసనసభ ఎన్నికల్లో మం త్రి వేముల ప్రశాంత్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మండలంలోని వడ్యాట్ గ్రామంలోని గంగపుత్ర సంఘానికి చెందిన 24 కుటుంబాలు మంగళవారం ఏకగ్రీవ తీర్మానం చేశాయి.
తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు నిధులు సమీకరించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వానికి అప్పగించిందా? ఇద్దరు ప్రభుత్వ పెద్దలు బాధ్యతలు పంచుకొని కాంట్రాక్టర్లు, బిల్డ�
రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తు కోసం తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
ప్రతిపక్ష నాయకులు చీకటి కలయికలు, రాజకీయ ఒప్పందాలు చేసుకుంటున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో భారీగా నగదు పట్టుబడుతున్నది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత రూ.63 కోట్ల విలువైన అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు, బంగారం, నగదు
ఎన్నికలు రాగానే ఆగం కాకుండా.. రాయేదో రత్నమేదో గుర్తించాలి.. ఆలోచించి ఓటు వేయాలి’ అని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారా�
కాంగ్రెస్లో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గలమెత్తిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. వెనుకబడిన వర్గాలకు గుర్తింపు ఇచ్చే బీఆర్ఎస్లో చేరేందుకు అంగీకరించారు.
మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించండి.. అసెంబ్లీకి పంపండి. నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా. కోట్లాది రూపాయల నిధులు తెస్తా. మాట తప్ప.. మడమ తిప్ప. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. మూడోసారి కేసీఆరే సీఎం. ప్రతి కార్యకర్త ఎక�
మెదక్ జిల్లాలో యువజనుల ఓట్లు కీలకం కానున్నాయి. అభ్యర్థుల భవితవ్యాన్ని యువ ఓటర్లు నిర్దేశించనున్నారు. కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకున్న వారి నుంచి మొదలుకొని 39 ఏండ్లలోపు ఉన్న వారిపై అన్నిపార్టీల అభ్యర్థ�
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో టికెట్లను ఆశిస్తున్న బీజేపీ శ్రేణుల ఆశలపై మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు నీళ్లు చల్లుతున్నారు. ఇన్నేండ్లుగా పార్టీ జెండా మోస్తూ ఏనాటికైనా తమకు తగిన గుర�
రాజస్థాన్ కాంగ్రెస్లో టిక్కెట్ల లొల్లి షురూ అయింది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వొద్దని రాజస్థాన్ కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్ ముందు ని
వచ్చే నెల 7, 17 తేదీలలో రెండు విడతలుగా జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఛత్తీస్గఢ్లో యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. 90 సీట్లకు జరిగే ఈ ఎన్నికల్లో ఈసారి బస్తర్ జిల్లా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.