రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై పోలింగ్కు కౌంట్డౌన్ మొదలైన వేళ కారు టాప్గేర్లో దూసుకుపోతుండగా, ప్రతిపక్షాలు ఇంజిన్ కూడా స్టార్ట్ చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. సీఎం కేస
తెలంగాణలో ఎన్నికలు ఏవైనా గెలుపు బీఆర్ఎస్దే. చరిత్ర చాటిచెప్పిన వాస్తవం ఇదే. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభంజనాన్ని అడ్డుకోగలిగిన పార్టీ ఇంతవరకూ లేదని అనేక పర్యాయాలు రుజువైంది. తెలంగాణ రాష్ట్�
రాష్ట్ర శాసనసభ ఎన్నిలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) పచ్చా జెండా ఊపింది. నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, స్క్రూటిని, ఎన్నికలు, కౌంటింగ్ తేదీలను సైతం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వచ్�
కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భం గా మెదక్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉం టుందని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజ ర్షి షా తెలిపారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా మూడోసారి విజయం సాధించడం, కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని కరీంనగర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బీ గోపి స్పష్టం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను కఠినంగా అమలు
మెదక్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ కండ్లు తెరవాలని, కాంగ్రెస్ పార్టీలో 15 ఏండ్లుగా ప్రతి కార్యకర్తకూ అందుబాటులో ఉండి, వారి సమస్యలను పరిష్కరిస్తున్నా పార్టీ గుర్తించకపోవడంపై ఆగ్రహం వ్
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు చెప్పే మోసపూరిత మాటలను నమ్మవద్దని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రజలను కోరారు. చేసిన పనులను చూసి మళ్లీ పట్టంగట్టాలని అభ్యర్థించారు. సోమవారం పెద్దాపూర్, వ
భారత ఎన్నికల సంఘం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని, దీనిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికా�
BJP | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనకు ముందే బీజేపీలో అసంతృప్తి పెల్లుబుకుతున్నది. మాజీ ఎమ్మెల్యే అయిన తన తండ్రికి పార్టీ టిక్కెట్ ఇవ్వద్దంటూ ఆయన కుమార్తెనే అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్�
సింగరేణిలో జరుగుతున్న ఏడో దఫా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తూ హైదరాబాద్లోని డీవైసీఎల్సీ కార్యాలయంలో టీబీజీకేఎస్ శనివారం నామినేషన్ దాఖలు చేసింది.
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రంగారెడ్డి జిల్లా తుది ఓటరు జాబితాను బుధవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఏడాది మే 25న విడుదలైన ఓటరు ప్రణాళిక ప్రకారం పోలింగ్ కేంద్రాల గుర్తింపు, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాట�