Central Election Commission : కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) ఏర్పాట్లను సమీక్షించనుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్(Vikas Raj)...
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన 60 మున్నూరు కాపు కుటుంబాల వారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతు తెలుపుతూ ఆదివారం ఏకగ్రీవ తీర్మానం చేశారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన 60 మున్నూరు కాపు కుటుంబాల వారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతు తెలుపుతూ ఆదివారం ఏకగ్రీవ తీర్మానం చేశారు.
లోక్సభ, పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా ఆరు రాష్ర్టాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కమలం పార్టీ నాలుగు చోట్ల చతికిలపడింది.
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మంగళవారం హైదరాబాద్లో సీఎం కేసీఆ ర్ను మర్యాదపూర్వకంగా కలి సి పుష్పగుచ్ఛం అందజేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన లో తనకు మరోసారి అవకాశం ఇవ్వడంపై నరేందర్ కృతజ్ఞతలు తెలిప�