ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ప్రాధాన్యతను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నిక ఏదైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీల నేతల పాట్లు అన్నీఇన్నీ కావు. రాజకీయాల్లో ఓటు ప్రాధాన్యతను ఎన్నికల కమిష�
రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ స్థానాల గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అన్ని వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. కాంగ్రెస్, బీజేపీలను దీటుగా ఎదుర్కొంటూ ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు అవసరమైన ప్రచారాన
కేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింధియా తన పంతాన్ని నెగ్గించుకున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన విధేయులకు టిక్కెట్లు ఇప్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ నేతల మధ్య కుమ్ములాటలు పతాకస్థాయికి చేరుకున్నాయి. సంచోర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయడానికి వెళ్తున్న బీజేపీ ఎంపీ దేవ్జీ పటేల్ కాన్వాయ్పై కొంతమంది రాళ�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మధిరలో గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. మధిర పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్ర విత్తనాభివ�
కొత్త ఓటర్ల నమోదుపై అధికారులు చేపట్టిన విస్తృత ప్రచారం రంగారెడ్డి జిల్లాలో సత్ఫలితాలను ఇచ్చింది. 18 ఏండ్లు నిండిన 66,359 మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుని త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొ�
అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులు ఆన్లైన్లో నామినేషన్లు సమర్పించేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది. ఎక్కడి నుంచైనా నిర్ణీత నమూనాలో SUVIDHA.ECI.GOV.IN ద్వారా నామినేషన్లు దాఖలు చేసే అవకాశాన్న
అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి తమకు ఏ పార్టీ సాటి లేదని నిరూపించిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, అదే ఊపుతో ఎన్నికల సమరాంగణంలోకి అడుగుపెట్టబోతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు కమిషనర్లు, 10 మంది నాన్క్యాడర్ ఎస్పీలను, నలుగురు జిల్లా కలెక్టర్లను కేంద్రం ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే.
అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు నోడల్ అధికారులను నియమించి, వారికి బాధ్యతలు అప్పగించామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.
ఉమ్మడి జిల్లా పోలీస్ బాస్లకు స్థానచలనం కలిగింది. ఇద్దరిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్రెడ్డిని బదిలీ చేయా
గులాబీ బాస్ ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 30న జుక్కల్, బాన్సువాడ బహిరంగ సభల్లో పాల్గొననున్న స
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం టికెట్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా మంటలు రేపుతున్నది. వాస్తవానికి భువనగిరి పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఈ స్థానం నుంచి తనకు అనుకూలమైన నేతను బరిలోకి దించేందుకు చాలాకాలంగా కోమటి�