‘ఆదివాసీల మీద అప్రకటిత యుద్ధం.. మావోయిస్టులారా తీరవా.. మీ రక్త దాహాలు, ఇదేనా మీ సిద్ధాంతం..? ఇందుకోసమేనా మీ పోరాటం..? మావోయిస్టులపై ఆదివాసులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి జాగ్రత్తా !’ అని ప్రశ్నిస్తూ హెచ
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిద్దామని, విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చ�
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సోమవారం ఈద్-ఉల్-ఫితర్ను ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేయగా, ఆదివారం సాయంత్రం ముగిశాయి.
Driniking Water Problem | ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని పెరుకవాడ, మండోకార్ వాడ గ్రామస్థులు తాగు నీటికి అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి యెలగతి సుచిత్ ఆరోపించారు.
వచ్చే వానకాలంలోగా ఆసిఫాబాద్ మండలంలోని గుండి వంతెనను పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మంగళవారం ఆమె అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై మాట్లాడారు. గుండి వంతెన నిర్మాణం కోసం గత సర్కారులో రూ.8.50 కో�
తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తుతున్నారు. 23 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. సాధారణం కంటే 3.3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవ�
Indiramma Illu | ఇందిరమ్మ ఇంటి నిర్మాణంపై లబ్ధిదారులకు వాంకిడి ఎంపీడీవో వీ. ప్రవీణ్కుమార్ అవగాహన కల్పించారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం జైత్పూర్ గ్రామ పంచాయతీలోని బోర్డా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదార
ఆసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం బీభత్సం సృష్టించింది. అతివేగంతో ఓ వాహనం వెళ్లడంతో దానికింద పడి 14 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఆధిపత్యపోరు రోజురోజుకూ ముదురుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి ఓటమిపాలైన శ్యాం నాయక్-జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్కు మధ్య ప�
మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవ�
మండలంలోని మహగాం శివాలయం సామూహిక వివాహాలకు వేదికైంది. గురువారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో 15 జంటలకు అంగరంగ వైభవంగా వివాహాలు జరిపించారు. యేటా నిర్వహిస్తున్నట్లే ఈ యేడాది కూడా ఉచితంగా మంగళ
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్కు విరుద్ధంగా నిల్వ ఉంచిన రూ.21లక్షల విలువైన మద్యాన్ని మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెంలో పోలీసులు పట్టుకున్నారు.
సరస్వతీ శిశు మందిరాలు సంస్కృతికి నిలయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, శిశు మందిర్ విద్యాపీఠం దక్షిణ మధ్య క్షేత్రం సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి పేరొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స�