ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తమవుతున్నది. గతంలో ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. ఎన్నో ఏండ్లుగా చాలీచాలని జీతాలతో అష్ట కష్టాలు పడుతున్�
బీజేపీ గొప్పలు చెప్పుకొనే డబుల్ ఇంజిన్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఆశావర్కర్లు అన్నమో రామచంద్రా అని అక్రోశిస్తున్నారు. నాలుగు నెలలుగా ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవటంతో తినటానికి తిండి లేక అలమటిస్తున్నా�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆశా వర్కర్లు, ఉషా వర్కర్లు రోడ్డెక్కారు. గత 20 రోజులుగా సాగుతున్న వారి ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ఆశా వర్కర్లు, ఉషా వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా మహా ర్�
ASHA Workers | ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రేటర్ హైదరాబా ద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో కొత్తగా 1,540 మంది ఆశ కార్యకర్తలను �
తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న రంగాల్లో వైద్యం ఒకటి. మెరుగైన వైద్యం ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. ఈ నేపథ్యంలో పల్లెల్లో హెల్త్ వెల్నెస్ సెంటర్(పల్లె దవాఖాన
Kanti velugu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కంటివెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,500 బృందాలు శిబిరాలు
ప్రజలకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు అందించడానికి ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్యాధికారులు అందుబాటులో ఉంటారని డీఎంహెచ్వో వెంకట రమణ అన్నారు. వరంగల్లోని కెమిస్ట్ భవన్, ఇన్నర్ �
మండలకేంద్రంలోని సీహెచ్సీలో డీఎంహెచ్వో డాక్టర్ తుకారాం రాథోడ్ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలకు ప్రథమ చికిత్సపై శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పీవోడీటీటీ అధికా
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకొని, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమందించే ఆరోగ్యవారధులు ఆశ కార్యకర్తలు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వ వైద్యశాలల్లో డెలివరీలు అయ్యేలా చూడడం
గుజరాత్ మాడల్ అంటూ ప్రచార ఆర్భాటాలతో దేశ ప్రజలను తప్పుదారి పట్టించిన బీజేపీ పెద్దలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కటానికి తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా మోదీ, అమిత్ షా గుజరాత్ ఓటమి భయం పట్టుకొ�
భారీ వర్షాల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జ్వర సర్వే కొనసాగిస్తున్నారు. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈమేరకు ఆశవర్కర్లతో కూడ�
వైద్యారోగ్య పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ మూడోస్థానంలో ఉందని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో శనివారం ఆశా కార్యకర్తలకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్య�