మండలకేంద్రంలోని సీహెచ్సీలో డీఎంహెచ్వో డాక్టర్ తుకారాం రాథోడ్ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలకు ప్రథమ చికిత్సపై శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పీవోడీటీటీ అధికా
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకొని, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమందించే ఆరోగ్యవారధులు ఆశ కార్యకర్తలు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వ వైద్యశాలల్లో డెలివరీలు అయ్యేలా చూడడం
గుజరాత్ మాడల్ అంటూ ప్రచార ఆర్భాటాలతో దేశ ప్రజలను తప్పుదారి పట్టించిన బీజేపీ పెద్దలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కటానికి తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా మోదీ, అమిత్ షా గుజరాత్ ఓటమి భయం పట్టుకొ�
భారీ వర్షాల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జ్వర సర్వే కొనసాగిస్తున్నారు. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈమేరకు ఆశవర్కర్లతో కూడ�
వైద్యారోగ్య పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ మూడోస్థానంలో ఉందని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో శనివారం ఆశా కార్యకర్తలకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్య�
బుధవారం బోడుప్పల్ ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని కమిషనర్ బోనగిరి శ్రీనివాస్తో కలిసి బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా 12-14 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్న�
అంబర్పేట: కొవిడ్ సమయంలో ఆశా వర్కర్లు చేసిన సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మహిళా బంధులో భాగంగా సోమవారం బాగ్అంబర్పేట డివిజన్ యూపీహెచ్సీ ఆవరణలో ఆశా వర్కర్లు, మహిళా సిబ్బంద
ద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆ శాఖ కమిషనర్ కే భాస్కర్, ముఖ్య కార్యదర్శి ఎం రవిచంద్ర.. ఆశా వర్కర్ల సంఘం ప్రతినిధులతో భేటీ అయ్యారు. వారు తమ డిమాండ్లను, విజ్ఞప్తులను మాకు విన్నవించారని మంత్రి ఆళ్ల నాని...
వైద్యరంగానికి పెద్దపీట వేస్తూ సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్లకు అందిస్తున్న స్మార్ట్ ఫోన్లను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బుధవారం పంపిణీ చేశారు.
హైదరాబాద్ : ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని, వాటిని వెలకట్టలేమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యా�