Devi Prasad | కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నాయకుడు దేవీ ప్రసాద్ పేర్కొన్నారు. అంగన్వాడీలకు ఏ ఒక్కరికీ కూడా ఇవాళ్టి వరకు జీతాలు అందలేదు. కిందిస్థాయి ఉద్యోగులకు
కాంగ్రెస్ ప్రభుత్వంలో యువత ఆందోళన చెందుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. నిరుద్యోగ యువతి, యువకులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటన
రాష్ట్రంలోని ఆశవర్కర్లకు రూ.18 వేల చొప్పున వేతనాన్ని అమలు చేయాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోఠిలోని డీఎంహెచ్ఎస్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ గ్రామీణ ఆరోగ్య �
ప్రజా సేవే పరమావధిగా పనిచేసే ఆశ కార్యకర్తలు సర్కారు తీరుపై కదంతొక్కారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం రోడ్డెక్కారు. గురువారం వందలాదిగా తరలివచ్చి ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్ల ఎదుట ధర�
జ్ఞాపకశక్తి పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆశ కార్యకర్తలు కన్నెర్ర చేశారు. ఇప్పటికే తీవ్ర పనిఒత్తిడితో సతమతమవుతుండగా.. పరీక్షల పేరిట మానసికంగా వేధించాలని సర్కారు చూస్తున్నదని ఆరోపిస్తూ ర�
Asha workers | హక్కుల సాధన కోసం రాష్ట్రంలో ఆశా వర్కర్లు(Asha workers) కదం తొక్కారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ల(Collectorates) ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల నిరసన(Protest) చేపట్టారు.
నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని హెల్త్ సబ్ సెంటర్లో కరెంటు లేకపోవడంలో ఆశ వర్కర్లు టీకాలను చెట్ల కిందనే వేస్తున్నారు. ఇక్కడ ప్రతి బుధ, శనివారాల్లో చిన్న పిల్లలకు టీకాలు వేస్తారు. ఈ హెల్�
Mamata Banerjee : లోక్సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్ల వేతనాలు పెంచారు. ఏప్రిల్ 1 నుంచి అంగన్వాడీ, ఆశా వర్కర్లకు పెరిగిన వే
Telangana | రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గత కొన్నేండ్లుగా నిలిపివేసిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం, ఆర్థిక మం�
రెండు నెలల నుంచి జీతాలు రాక గడ్డుకాలం ఎల్లదీస్తున్నామని ఆశ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లిలో కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని నిరస�
రెండు నెలలుగా వేతనాలు అందక ఆశావర్కర్లు అల్లాడిపోతున్నారు. జీతాల రూపంలో వీరికిచ్చే చిన్నపాటి మొత్తాన్ని కూడా బడ్జెట్తో ముడిపెట్టి రెండు నెలలుగా తిప్పించుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో ప్రతినెలా రెండో �
‘మంచం పట్టిన సాంబయ్యపల్లి’ శీర్షికన గురువారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి వైద్యులు స్పందించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సాంబయ్యపల్లిలో వైద్యాధికారులు వైద్య శిబిరం నిర్వహి�
రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట సోమవారం తెలంగాణ ఆశ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 1080 మంది ఆశవర్కర్లు, ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ధర్నా నిర్వహించారు.
గౌరవప్రదమైన వేతనం ఇవ్వాలని, పనిచేసే చోట కనీస వసతులను కల్పించాలంటూ బీజేపీ పాలిత హర్యానాలో ఆశావర్కర్లు నిరసనబాట పట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ దాదాపు 20 వేల మంది ఆశాలు గత నెల రోజులుగా ఈ ఆందోళనలు చేస్త