పరిగి : కరోనా కట్టడిలో భాగంగా ఇంటింటి జ్వర సర్వే కొనసాగుతుంది. బుధవారం వికారాబాద్ జిల్లా పరిధిలో 620 ప్రత్యేక బృందాలు ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాయి. ఈ సందర్భంగా ఒక్కరోజు 21,239 కుటుంబాల సర్వే చేపట్టారు. జిల్
ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ అమలుపై హర్షం కృతజ్ఞతగా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి: రాష్ట్రంలోని ఆశ కార్యకర్తలకు, వివిధ మున్సిపాలిటీల్లో (జీహెచ్ఎంసీ మినహా
ASHA worders | ఆశా వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. కరోనా వేల ఆశా వర్కర్లు అందించిన సేవలకుగాను అందిస్తున్న ఇన్సెంటివ్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
బంజారాహిల్స్ : కొవిడ్ సమయంలో విశేష సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు. సోమవారం బంజారాహిల్స్ రోడ్ నెం 7లోని �
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): 30 శాతం పీఆర్సీ ప్రకటించడంతోపాటు ఇతర సమస్యల పరిష్కారానికి కృషిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి హరీశ్రావుకు ఆశ వర్కర్లు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం టీఆర్ఎస్�
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | కరోనా వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు చేస్తున్న కృషి మరువలేనిదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
కేంద్రానికి, రాష్ర్టాలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు న్యూఢిల్లీ: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు దయనీయ పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారంటూ అందిన ఫిర్యాదుపై కేంద్రానికి, రాష్ర్టాలకు జాతీయ
కాల్వశ్రీరాంపూర్, మే 18: కరోనా వేళ ఆశ కార్యకర్తల సేవలను గుర్తించి.. నెల పింఛన్ విరాళంగా అందించి ఔదార్యం చాటుకున్నాడు ఓ దివ్యాంగుడు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలకేంద్రానికి చెందిన దివ్యాంగు�
వరంగల్ అర్బన్ : లాక్డౌన్ కాలంలో పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్ల సహాయం నిమిత్తం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) 20 ఉచిత భోజన పంపిణీ కేంద్రాలను ప్రారంభించింది. ఈ స�
ఘట్కేసర్ రూరల్, మార్చి 7 : ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఆశా వర్కర్లు అందించిన సేవలు అభినందనీయమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి…అవుషాపూర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగ