గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని బీఆర్ఎస్ సర్పంచులు డిమాండ్ చేశారు. గురువారం అర్వపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పటివరకు గ్రామాలకు రాష్ట�
ధాన్యం విక్రయాల్లో రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించాలని అర్వపల్లి తాసీల్దార్ శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని లోయపల్లి, సూర్యనాయక్ తండా, కాసర్లపహాడ్, అర్వపల్లి, పర్సాయపల్లి గ్రామాలలో ధాన్యం �
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణ. ప్రభుత్వాలు మారుతున్నా నెరవేరని ప్రజల ఆకాంక్ష. మాటలకే పరిమితమైన రాజకీయ నాయకుల వాగ్దానాలు. కలగానే మిగిలిపోతున్న ఆ ఊరి జనం ఆశ. చిన్న చిన్న తండాలు బిటి కి నోచుకోగా..
వరి చివరి దశలో ఉండడంతో ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని బీఆర్ఎస్ అర్వపల్లి మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన
ప్రతి విద్యార్థి కష్టపడి చదువుల్లో మంచి ఫలితాలు సాధించాలని అర్వపల్లి ఎస్ఐ సైదులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం అర్వపల్లి మండల కేంద�
ప్రతి ఒక్కరూ బ్యాంకులో ఖాతా తెరిచి బ్యాంకులు అందించే సేవలను వినియోగించుకోవాలని అర్వపల్లి మండల రామన్నగూడెం సర్పంచ్ కర్నాటి వెంకన్న అన్నారు. సోమవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రామంలో..
అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు సహజ కాన్పులు అయ్యే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ భూక్య నగేష్ నాయక్ మాట్లాడుతూ..
పరిసరాల పరిశుభ్రతను ప్రజలు తప్పక పాటించాలని సర్పంచ్ కర్నాటి వెంకన్న అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రామన్నగూడెంలో పారిశుధ్య కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
అర్వపల్లి మండల పరిధిలోని అడివెంల గ్రామంలో విద్యుత్ షాక్తో కౌలు రైతు మృతి చెందాడు. ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలం కాసరాబాద్ గ్రామానికి చెందిన పంతం నాగయ్య (32) గత కొన్ని సంవత్సరాలుగా..
ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించే ఉధ్దేశ్యంతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చేపట్టిన ‘మిషన్ 10వ తరగతి’ పోస్టర్ ను మంగళవారం అర్వపల్లి జడ్పీహెచ్ఎస్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..
భూ సరిహద్దుల జియో ట్యాగింగ్ వల్ల వివాదాలు తగ్గి, ప్రజలకు భూమిపై పూర్తి హక్కు రికార్డు ఇవ్వడమే భూ భారతి రీ సర్వే ఉద్దేశమని ఆర్డీఓ వేణు మాధవరావు అన్నారు. భూ భారతి భూముల రీ సర్వేపై పైలెట్ గ్రామంగా జాజిరెడ్డి
విద్యతోనే మహిళా, సామాజిక సాధికారత సాధ్యమని సూర్యాపేట జిల్లా జిల్లా కో-ఆర్డినేటర్ చైతన్య అన్నారు. సోమవారం అర్వపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత �
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలన. పేరుకే ప్రజా ప్రభుత్వం. హామీల అమలుల్లో సర్వత్రా విఫలం. హామీలే కదా ఎన్నైనా ఇద్దాం.. అమలు జరిగినప్పుడు కదా చూద్దా అన్న చందంగా తయ�
రిటర్నింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ లను జాగ్రత్తగా జారీ చేయాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గురువారం జాజిరెడ్డిగూడెం ఎంపిడిఓ కార్యాలయంలలో స్టేజ్ 1, 2 రిటర్నింగ్ అధికారులు, పంచాయ