దాతలు అందించిన చేయూతను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని సుధాకర్ పీవీసీ మేనేజర్ అచ్యుత శర్మ అన్నారు. శనివారం అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సుధాకర్ పీవ
అర్వపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వద్ద యూరియా కోసం అన్నదాతలు ఎండలో క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆదేశాలతో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు
రైతులకు యూరియాని అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అర్వపల్లి సొసైటీ వద్ద శనివారం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. అర్వపల్లి పీఏసీఎస్ కు రెండు ల�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైందని రాజకీయ నాయకులతో పాటు రైతులు గొంతెత్తి చెబుతున్నారు. నెల రోజులు గడుస్తున్నా జాజిరెడ్డిగూడెం మండలంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లే�
యూరియా కోసం రైతులు ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి. పీఏసీఎస్, రైతు వేదికల వద్ద రైతులు క్యూలైన్లలో నిలబడి యూరియా,టోకెన్ల కోసం బారులు తీరుతున్నారు. నాట్లు పెట్టి రెండు నెలలు దాటినా యూరియా దొరకక పోవడంతో గు�
యూరియా కోసం రైతుల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం అర్వపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి సుమారు 600 బస్తాల యూరియా రావడంతో తెల్లవారుజాము నుండే వెయ్యి మంది రైతులకు పైగా ఆధార్ కా�
యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే రైతాoగానికి యూరియా అందించాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యుడు పులుసు సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జాజిరెడ్డిగూడెం మ
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయా విభాగాల సిబ్బందిని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్�
ఫైనాన్స్, మనీ లోన్స్ యాప్ ద్వారా లోన్ తీసుకుని ఆర్థికంగా ఇబ్బంది అవడంతో తీవ్ర మానసిక వేదనకు గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామంలో చోటు�
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం చేసే యోగాతో మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం, ఆయుఃప్రమాణం పెరుగుతుందని అర్వపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ భూక్య నగేశ్ అన్నారు. గురువారం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో �
క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేసి, 2025 చివరి నాటికి వరకు భారతదేశం నుండి క్షయను పూర్తిగా నిర్మూలించాలని అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ భూక్యా నగేశ్ కోరారు.
వాటర్ షెడ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆధకారులను ఆదేశించారు. మంగళవారం అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలోవాటర్ షెడ్ పథకం పనులను ఆయన
తొలకరి ముందుగానే ప్రారంభమైనందున నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచడంతో పాటు మార్కెట్లో నకిలీ విత్తనాలను అరికట్టాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అర్వ�