బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అందుకుని విద్యావంతులు కావాలని సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయు
TB Patients | అర్వపల్లి మండల పరిధిలో ప్రస్తుతం క్షయ వ్యాధి మందులు వాడుతున్న బాధితులకు న్యూట్రీషన్లు కిట్లను మంగళవారం డాక్టర్ భూక్య నగేష్ నాయక్ ఆధ్వర్యంలో అర్వపల్లి ఆరోగ్యం కేంద్రం నందు పంపిణీ చేశారు.
ప్రజలు పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూర్యాపేట జిల్లా అర్వపల్లి పీహెచ్సీ డాక్టర్ భూక్య నాగేశ్ అన్నారు. అంతర్జాతీయ మలేరియా డే సందర్భంగా శుక్రవారం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర�
కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని, మిల్లర్లు కూడా ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. �
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలిరావాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్ అన్నారు.
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కాసర్లపహాడ్ గ్రామంలో సోమవారం ACF టీబీ యాక్టివ్ కేసు నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో 20 మందికి పరీక్షలు చేశారు.
వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్�
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉలెందుల సైదులు అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కోమటిపల్లిలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రాథమ�
అభివృద్ధిలో రామన్నగూడెం పరుగులు రూ.22 లక్షల వ్యయంతో రైతువేదిక భవనం నిర్మాణం వినియోగంలోకి వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతివనం కొత్త గ్రామపంచాయితీ ఏర్పాటుతో అభివృద్ధిలో ఆవాసగ్రామాలు పరుగులు అర్